కర్ణాటకలో కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయి ఓట్లు వేసినందుకు ఆ రాష్ట్రం అంధకారంగా మారిందని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు ఓటు వేస్తే అంధకారం తప్పదని, అభివృద్ధి కావాలంటే కారుగుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్య�
రాష్ట్ర మంత్రి హరీశ్రావు ఆదిలాబాద్ పర్యటన కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా సీఎం కేసీఆర్ సభ సమయంలో చూపిస్తామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో పేదల బతుకుల్లో వెలుగులు నింపేలా ఉన్నదని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. ఇంటిం టా బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం మంచిర్యాల పట్టణంలోని మూడో వార్డు తిలక్నగర�
ప్రతి పక్షాలు గెలిచేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదని తెలిసి ప్రజలను మోసగించేలా ప్రతిపక్షాలు నీటిమీద బుడగలాంటి హామీలు ఇస్తున్నారని, వారి మోసపూరిత మాటలను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అ�
ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందిస్తూ, సామాన్య ప్రజలకు అండగా నిలుస్తున్నామని, పదేళ్లలోనే అన్ని రంగాల్లో గణనీయ పురోగతిని సాధించామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
అరవై ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు..వారంటీ లేదని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని నక్కలపల్లి, ఎతుబార్పల్లి, తోలుకట్టా గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహ�
‘ఇక మొదలెడదామా..’ అంటూ ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసురుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు �