బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. భారీ ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీ శ్రేణులు గడపగడపకూ వెళ్లి అభ్యర్థుల తరఫున ఓట్లు అభ్యర్థిస్తున్నారు. �
BRS Campaign | సీఎం కేసీఆర్(CM KCR) తన రెండో విడత అసెంబ్లీ ఎన్నికల(Assembly elections 2023) ప్రచారంలో భాగంగా ఇవాళ జనగామ జిల్లాలోని పాలకుర్తి, నల్లగొండ జిల్లాలోని హాలియా, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో జరిగే ప్�
BRS Campaign | సీఎం కేసీఆర్ తన రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం �
మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యరి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం కల్వకుర్తి మున్సిపాలిటీ 2వ వార్డు పద్మశ్రీ నగర్ కాలనీలో బీఆర్ఎస్ ఆధ్వర�
కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేస్తే రాష్ర్టాన్ని ఆగం చేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం కొందుర్గు మండలం అయోధ్యపూర్, పుల్లప్పగూడ, చిన్న ఎల్కిచర్ల, శ్రీరంగపూర్, సో�
జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జోరు మీద ఉన్నది. ప్రతిపక్షాలకు అందనంత దూరంగా దూసుకెళ్తున్నది. మాజీ ఎమ్మెల్యేలు, పోయిన సారి పోటీ చేసిన కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో ఉద్దండుల పార్టీగా మారింది. మాజీ ఎమ్మెల్యేలు బూడ�
రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని సూరజ్ నగర్
జయం కోసం జనంలోకి వెళుతున్న బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రజాదరణ పొందుతున్నారు. ప్రచారంలో భాగంగా ఆదివారం ఆమనగల్లు�
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో శరవేగంగా దూసుకుపోతున్నారు. రోజుకు రెండు, మూడు సభలతో బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల తీరును, మా
బీఆర్ఎస్కు బీసీల సంపూర్ణ మద్దతు ఉంటుందని, తాండూరులో బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తానని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చెప్పినట్లు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పేర్కొన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయి ఓట్లు వేసినందుకు ఆ రాష్ట్రం అంధకారంగా మారిందని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు ఓటు వేస్తే అంధకారం తప్పదని, అభివృద్ధి కావాలంటే కారుగుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్య�
రాష్ట్ర మంత్రి హరీశ్రావు ఆదిలాబాద్ పర్యటన కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా సీఎం కేసీఆర్ సభ సమయంలో చూపిస్తామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో పేదల బతుకుల్లో వెలుగులు నింపేలా ఉన్నదని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. ఇంటిం టా బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం మంచిర్యాల పట్టణంలోని మూడో వార్డు తిలక్నగర�
ప్రతి పక్షాలు గెలిచేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదని తెలిసి ప్రజలను మోసగించేలా ప్రతిపక్షాలు నీటిమీద బుడగలాంటి హామీలు ఇస్తున్నారని, వారి మోసపూరిత మాటలను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అ�