మనం రోజూ ఉదయం వివిధ రకాల బ్రేక్ఫాస్ట్లను తింటుంటాం. కొందరు ఇడ్లీలను తింటే, ఇంకొందరు దోశ, ఇంకా కొందరు పూరీ, చపాతీ, ఉప్మా వంటి అల్పాహారాలను తింటుంటారు. ఇక ఉదయం అన్నం తినే వారు కూడా చాలా మందే ఉన్
Telangana | నల్లగొండ జిల్లాకేంద్రం సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థినులకు గొడ్డుకారం అన్నం బ్రేక్ఫాస్ట్గా అందించారు. వర్సిటీలోని కృష్ణవేణి బాలికల వసతి గృహంలో మంగళవారం విద్యార్థినుల
సర్కారు స్కూళ్లల్లోని పదో తరగతి విద్యార్థులను రేవంత్రెడ్డి ప్రభుత్వం గాలికొదిలేసింది. స్పెషల్క్లాసులని హడావుడి చేస్తున్న ప్రభుత్వం విద్యార్థుల కడుపుమాడ్చుతున్నది.
దవాఖాన అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగుల కు అందించిన అల్పాహారంలో లక్క పురుగు లు బయటపడ్డాయి. ఈ ఘటన సోమవారం జగిత్యాల మాతాశిశు కేంద్రంలో వెలుగుచూసింది. జగిత్యాలలోని ఎంసీహెచ్కు రోగుల తా కిడి ఎక
రోగులకు అల్పాహారం కింద అందించిన అటుకుల్లో లక్క పురుగులు రావడం కలకలం జగిత్యాల ఎంసీహెచ్లో రేపింది. రోగులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని మాతాశిశు కేంద్రంలో ఇన్పేషంట్లు, వారి సహాయకులకు రోజూ
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థినులకు ఆదివారం ఉదయం అల్పాహారం అందకపోవడంతో ఆకలితో ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8గంటల వరకు అల్పాహారం అందించాల్సి ఉండగా సిబ్బంది 9గంటలకు వంట పన�
Health Tips : ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో దాదాపు ప్రతి ఒక్కరినీ నిస్సత్తువ, అలసట ఆవహిస్తుంది. అయితే ఉదయాన్నే పోషక విలువలతో కూడిన అల్పాహారంతో రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండవచ్చని డైటీషియన్లు �
ఉదయం నిద్రలేచిన రెండు గంటలలోపు అల్పాహారం తినాలని వైద్యులు సూచిస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ చేయడం ఎంత అవసరం.. ఏం తింటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. పరగడుపున పండ్లు తింటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయని అనుకుంట
పదోతరగతి విద్యార్థుల అల్పాహారానికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, జమ్మికుంట ఎస్ఆరే డెయిరీ బాధ్యులు చేయూతనందించారు. పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఉతీర్ణత సాధించే దిశగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల
Karnataka | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. అన్నం పెట్టలేదన్న కారణంతో తల్లిని కన్న కొడుకే దారుణంగా హత్య చేశాడు (teen kills mother).