Health Tips : ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో దాదాపు ప్రతి ఒక్కరినీ నిస్సత్తువ, అలసట ఆవహిస్తుంది. అయితే ఉదయాన్నే పోషక విలువలతో కూడిన అల్పాహారంతో రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండవచ్చని డైటీషియన్లు �
ఉదయం నిద్రలేచిన రెండు గంటలలోపు అల్పాహారం తినాలని వైద్యులు సూచిస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ చేయడం ఎంత అవసరం.. ఏం తింటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. పరగడుపున పండ్లు తింటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయని అనుకుంట
పదోతరగతి విద్యార్థుల అల్పాహారానికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, జమ్మికుంట ఎస్ఆరే డెయిరీ బాధ్యులు చేయూతనందించారు. పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఉతీర్ణత సాధించే దిశగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల
Karnataka | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. అన్నం పెట్టలేదన్న కారణంతో తల్లిని కన్న కొడుకే దారుణంగా హత్య చేశాడు (teen kills mother).
ప్రతిరోజూ ఉదయాన్నే ప్రొటీన్తో కూడిన బ్రేక్ఫాస్ట్తో కంటి ఆరోగ్యం మెరుగవడమే కాకుండా (Health Tips) రోజంతా ఉత్సాహంగా గడపవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.
ప్రతిరోజూ ఉదయాన్నే మనం తీసుకునే ఆహారం (Breakfast) రోజంతా మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అలాంటి ముఖ్యమైన బ్రేక్ఫాస్ట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నార�
చక్కని చదువుకోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించారు. సిక
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 6వ తేదీ నుంచి అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశించారు.