ప్రతిరోజూ ఉదయాన్నే ప్రొటీన్తో కూడిన బ్రేక్ఫాస్ట్తో కంటి ఆరోగ్యం మెరుగవడమే కాకుండా (Health Tips) రోజంతా ఉత్సాహంగా గడపవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.
ప్రతిరోజూ ఉదయాన్నే మనం తీసుకునే ఆహారం (Breakfast) రోజంతా మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అలాంటి ముఖ్యమైన బ్రేక్ఫాస్ట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నార�
చక్కని చదువుకోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించారు. సిక
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 6వ తేదీ నుంచి అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశించారు.
విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. ‘మన ఊరు-మన బడి’తో కార్పొరేట్ స్థాయిలో సర్కారు బడుల్లో సకల సౌకర్యాలను కల్పిస్తున్నది.
సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు సీఎం కేసీఆర్ దసరా కంటే ముందే పండుగ కానుక ప్రకటించారు. ఖాళీ కడుపుతో విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టలేరనే ఉద్దేశంతో ఇప్పటికే ఉదయం రాగిజావ, మధ్యాహ్నం భోజనాన్ని
Dalit cook | దళిత మహిళ (Dalit cook) వండిన అల్పాహారాన్ని తినేందుకు కొందరు విద్యార్థులు నిరాకరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వెనకేసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, కుల వివక్ష చూపిన వారిపై చర్యలు త
Minister Errabelli | వివిధ పనుల కోసం తనను కలిసేందుకు వచ్చే సందర్శకుల సౌకర్యార్థం ఆల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హనుమకొండ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మం