Boy dies of heart attack | పదమూడేళ్ల బాలుడు(Boy dies) గుండెపోటు(Heart attack)తో మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్(Nizamabad)లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నిరుపేద కుటుంబానికి చెందిన తాళ్లపల్లి శంకర్, సర
Yadadri Bhuvanagiri | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినాయకుడి మండపం వద్ద విద్యుత్ వైర్లు తగిలి బాలుడి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మతుర్కపల్లి మండలం దత్తాయిపల్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
నీటి సంపులో పడి 11 నెలల బాలుడు మరణించాడు. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బీరప్పగడ్డలో హుసెనప్ప, శ్రీదేవి దంపతులు.
Nizamabad | నిజామాబాద్ : ఓ మూడేండ్ల బాలుడిని రెండు పాములు ఒకేసారి కాటేశాయి. తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోల గ్రామం
హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని చిల్డ్రన్ పార్కు సమీపంలో శుక్రవారం వీధి కుక్కలు దాడిచేయడంతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వధూవరులు దండలు మార్చుకుంటుండగా డీజే ఫ్లోర్ వద్ద పిల్లలు డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు పిల్లల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో 12 ఏళ్ల బాలుడు, 11 ఏళ్ల బాలుడ్ని డీజే వేదిక నుంచి తోశాడు. ఆగ్రహించిన 11 ఏళ్ల బా
నోయిడా : సూపర్ మ్యాస్ స్టంట్ చేయబోయి ఓ 12 ఏండ్ల బాలుడు ప్రాణాలను తీసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ నోయిడా పరిధిలోని పార్థలా గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మే 14వ తేదీన సుర్జీత్ అనే బా
డిచ్పల్లి, మే 2: ఆడుకొంటూ వెళ్లి నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్న బాలుడు మృతిచెందిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మిట్టాపల్లితండాలో ఆదివారం చోటు చేసుకున్నది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వి�
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడ్వాయి మండలంలోని కొడిశలకు చెందిన చేల చిన్ను (3) అనే బాలుడు మిషన్ భగీరథ వాల్వ్ కోసం ఏర్పాటుచేసిన సంపులో పడి మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికు�
Electrical accident | ముగ్గురు చిన్నారులు విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకేష్ ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబ
బండ్లగూడ : సరదాగా ఈత కోసం వచ్చిన నలుగురులో ఒక బాలుడు నీట మునిగి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం..రాజేంద్రనగర్ పోలీ�