Road accident | శంకరపట్నం మండల కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బైకులను ఓ కంటైనర్ ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.
క్రికెట్ బాల్ కొనుక్కోవడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బాలుడు మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల
మండలంలోని క్యాతూరులో నాలుగేండ్ల బాలుడు కుక్కకాటు గురై మృతి చెందాడు. బాలుడు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆదివారం పీహెచ్సీ వద్ద బా లుడి మృత దేహం ఉంచి కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు.
Shadnagar | వర్షం నీటిలో పడి ఆరిఫ్ మన్సూర్(13 నెలల) అనే చిన్నారి మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..బిహార్ రాష్ట్రానికి చెందిన మీర్ అహ్మద్, రోఫన్ దంపతులు రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో(Shadnagar) నివసిస్తున్నారు.
జవహర్నగర్లో కుక్కల దాడిలో గాయపడిన బాలుడు విహాన్(16 నెలలు) చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన భరత్కుమార్, భార్య లక్ష్మి, ఇద్దరు కూతుర్లు, కుమారుడితో కలిసి జవహర్నగర్ల�
Swimming Pool | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ 15 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్ పూల్ (Swimming Pool) నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
Vikarabad | వికారాబాద్ జిల్లా తాండూర్లో విషాదం నెలకొంది. గౌతాపూర్లోని నాపరాతి పాలిష్ యూనిట్లో దత్తు, లావణ్య అనే దంపతులు కూలీలుగా పని చేస్తున్నారు. అయితే పాలిషింగ్ యూనిట్ యజమాని ఓ పెంపుడు కుక్కను ప�
Swimming pool | సనత్నగర్లో(Sanatnagar) విషాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్లో(Swimming pool) పడి కార్తికేయ(12) అనే బాలుడు మృతి(Boy dies) చెందాడు.
Blood Cancer | నాగరిక సమాజంలో అనాగరిక చర్యకు పాల్పడింది ఓ కుటుంబం. బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న ఓ బాలుడిని మూఢనమ్మకానికి బలి చేసింది. గంగా నదిలో ముంచితే క్యాన్సర్ నయమవుతుందని భావించిన ఓ మహ�