జడ్చర్లలో కరెంటుషాక్తో పదేండ్ల బాలుడు మరణించిన ఘటనను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. బాలుడు కుటుంబానికి 5 లక్షల పరిహారంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై శాఖపరమై�
రెప్పపాటు సమయంలో కన్నతల్లి ఎదుటే జరిగిన ప్రమాదంలో బాలుడు దుర్మరణం చెందాడు. ఈ హృదయ విదారక ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నిజామాబాద్కు చెందిన రాజురె�
మొక్కజొన్న కోత మిషన్లో పడి బాలుడు మృతి చెందిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా.. మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామానికి నాగన్న, అఖిల కుమారుడు రాజు అలియాజ్�
Road accident | శంకరపట్నం మండల కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బైకులను ఓ కంటైనర్ ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.
క్రికెట్ బాల్ కొనుక్కోవడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బాలుడు మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల