డిచ్పల్లి, మే 2: ఆడుకొంటూ వెళ్లి నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్న బాలుడు మృతిచెందిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మిట్టాపల్లితండాలో ఆదివారం చోటు చేసుకున్నది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వి�
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడ్వాయి మండలంలోని కొడిశలకు చెందిన చేల చిన్ను (3) అనే బాలుడు మిషన్ భగీరథ వాల్వ్ కోసం ఏర్పాటుచేసిన సంపులో పడి మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికు�
Electrical accident | ముగ్గురు చిన్నారులు విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకేష్ ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబ
బండ్లగూడ : సరదాగా ఈత కోసం వచ్చిన నలుగురులో ఒక బాలుడు నీట మునిగి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం..రాజేంద్రనగర్ పోలీ�
క్రైం న్యూస్ | నీటి తొట్టి ఓ చిన్నారి నిండు ప్రాణాలను బలిగొన్నది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామపంచాయతీ పరిధిలోని భీమ్లా తండా గ్రామం లో చోటుచేసుకుంది.
Bhupalapally | చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన గాజే రామ్ చరణ్ (12) రెండు రోజుల క్రితం ఇంట్లో నుండి వెళ్లి పోయాడు. బాలుడు అదృశ్యంతో అతని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కుమారుడి
Child Dies | నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం తొండ్రాయి గ్రామంలో విషాదం నెలకొంది. ఓ ఏడు నెలల పసికందు ఆడుకుంటూ.. తన ముందున్న విక్స్ డబ్బాను మింగేశాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అప్రమ�
పోలీసులు | ఇంటి ముందు కూరగాయలు అమ్ముకుంటున్న ఓ బాలుడిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కరోనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించాడంటూ అతడిని పోలీసు