బర్త్డే వేడుకలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు జాదవ్ జైసన్రాజ్(10) మృతిచెందగా మరో ముగ్గురికి గాయాలైన విషాద ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తొమ్మిదిగుడిసెలపల్లె వద్ద శుక్రవ�
ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి రెండేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..
Boy died | చీర తో కట్టిన ఊయల లో ఊగుతుండగా.. అదే చీర మెడకు చు ట్టుకొని ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందాలో జరిగింది.
వీధి కుక్కల దాడిలో బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని లూనావత్తండాలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఫతేపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లూనావత్తండాకు చెందిన గుగులోత్ మధు, సరిత దంపతుల కుమారుడు గు
Boy died | ఇంటి ముందు నిలిపిన ట్రాక్టర్ను(Tractor) తాత రివర్స్ తీస్తుండగా, టైర్ల కింద పడి మనుమడు మృతి(Boy died) చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా(Peddapally) ధర్మారం మండలం దొంగతుర్తిలో జరిగింది.
ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బాలుడు మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లా రూరల్ మండలం మోరపల్లిలో బుధవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన మామిడి గంగారం-లతకు ఇద్దరు కొడుకులు.
ఇంట్లోకొచ్చిన వరద నీటిని తోడే క్రమంలో ఓ బాలుడు కరెంట్ షాక్కు గురై.. చికిత్స పొందుతూ చనిపోయాడు. కూకట్పల్లి సీఐ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి ప్రశాంత్నగర్ పరిధి ఇందిరానగర్కు చెంది
Mahbubabad | చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి బాలుడు మృతి(Boy died) చెందిన విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట (Narsimhulapeta) మండలంలో రామన్నగూడెం చోటు చేసుకుంది.
కాంక్రీట్ మిక్సర్ వాహన డ్రైవర్ అజాగ్రత్తతో ఓ బాలుడి ప్రాణం పోయింది. నిర్లక్ష్యంగా రివర్స్ చేయడంతో గోడకు తగలగా, దాని పక్కన కూర్చున్న బాలుడి తలపై గోడ పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
నీటిగుంతలో పడి బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని బొందలపల్లిలోచోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బొందలపల్లికి చెందిన ప్రవీణ్గౌడ్ (12) గురువారం రాత్రి గ్రామ శివారులో ఉన్న నీటి గుంతలో పడిమృతి చెం�
గుండెపోటుతో తొమ్మిదేండ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రా మంలో గురువారం చోటుచేసుకున్న ది. జగిత్యాల అర్బన్ మండలం ధరూ ర్కు చెందిన బాలగంగాధర్-హరిత దంపతులకు ఇద్దరు కొడుకులు.