నీటిగుంతలో పడి బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని బొందలపల్లిలోచోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బొందలపల్లికి చెందిన ప్రవీణ్గౌడ్ (12) గురువారం రాత్రి గ్రామ శివారులో ఉన్న నీటి గుంతలో పడిమృతి చెం�
గుండెపోటుతో తొమ్మిదేండ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రా మంలో గురువారం చోటుచేసుకున్న ది. జగిత్యాల అర్బన్ మండలం ధరూ ర్కు చెందిన బాలగంగాధర్-హరిత దంపతులకు ఇద్దరు కొడుకులు.
ఆడుకుంటూ వెళ్లి చేదబావిలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మండలకేంద్రంలో జరిగింది. ఎస్సై జానీబాషా కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన నోవెల్ బాగెల్-రజిని బాగెల్ దంపతులు బతుకుదెరువు కో�
ఆవు తోకను పట్టుకొని చెరువులోకి దిగిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
కారు ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ మండల శివారులో మంగళవారం జరిగింది. రూరల్ ఎస్సై దీపికారెడ్డి కథనం ప్రకారం.. గూడూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన చింతల సుధాకర్ వినోద దంపతులు,
Cricket Match | ఏపీలోని నెల్లూరు జిల్లా(Nellore District)లో దారుణం జరిగింది. సరదాగా క్రికెట్ (Cricket) మ్యాచ్ జరుగుతుండగా చిన్నపాటి వివాదం ఘర్షణకు దారితీసింది.
School bus | చర్లపల్లి(Charlapalli)లోని బీఎన్ రెడ్డి నగర్(BN Reddy Nagar)లో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్ (School bus) ఢీకొని నాలుగేళ్ల బాలుడు ప్రణయ్ మృతి చెందాడు(Pranay). బాలుడు అమ్మమ్మతో కలిసి వస్తుండగా ఓ స్కూల్ బస్ ఢీ కొట్టింది. ఈ ప
Tragedy | ఇంకుడుగుంతలో పడి మూడేండ్ల బాలుడు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం యస్వాడ గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గువ్వ సంధ్య, తిరుపతి దంపతుల కొడుకు సా�
ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు పక్కింటి ఆవరణలో ఉన్న నీటి గుంతలో పడి మృతిచెందిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా కాజులూరు మండల�