Suryapet | సూర్యాపేట(Suryapet) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రహరీ గోడ(Wall collapsed) కూలి ఓ బాలుడు మృతి (Boy died )చెందగా మరొకిరి పరిస్థితి విషమంగా మారింది. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ గ�
డెంగీ లక్షణాలతో మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని చక్రవర్తి హాస్పిటల్లో చేరిన బాలుడు జీవన్(13) చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందగా, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.
Peddapalli | పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ఎంపీ డాక్టర్(RMP doctor) వైద్యం వికటించి బాలుడు మృతి(Boy died) చెందాడు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లా(Peddapalli Dist) కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ఖాన్ పేట గ్రామంలో చోటు �
బర్త్డే వేడుకలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు జాదవ్ జైసన్రాజ్(10) మృతిచెందగా మరో ముగ్గురికి గాయాలైన విషాద ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తొమ్మిదిగుడిసెలపల్లె వద్ద శుక్రవ�
ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి రెండేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..
Boy died | చీర తో కట్టిన ఊయల లో ఊగుతుండగా.. అదే చీర మెడకు చు ట్టుకొని ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందాలో జరిగింది.
వీధి కుక్కల దాడిలో బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని లూనావత్తండాలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఫతేపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లూనావత్తండాకు చెందిన గుగులోత్ మధు, సరిత దంపతుల కుమారుడు గు
Boy died | ఇంటి ముందు నిలిపిన ట్రాక్టర్ను(Tractor) తాత రివర్స్ తీస్తుండగా, టైర్ల కింద పడి మనుమడు మృతి(Boy died) చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా(Peddapally) ధర్మారం మండలం దొంగతుర్తిలో జరిగింది.
ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బాలుడు మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లా రూరల్ మండలం మోరపల్లిలో బుధవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన మామిడి గంగారం-లతకు ఇద్దరు కొడుకులు.
ఇంట్లోకొచ్చిన వరద నీటిని తోడే క్రమంలో ఓ బాలుడు కరెంట్ షాక్కు గురై.. చికిత్స పొందుతూ చనిపోయాడు. కూకట్పల్లి సీఐ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి ప్రశాంత్నగర్ పరిధి ఇందిరానగర్కు చెంది
Mahbubabad | చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి బాలుడు మృతి(Boy died) చెందిన విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట (Narsimhulapeta) మండలంలో రామన్నగూడెం చోటు చేసుకుంది.
కాంక్రీట్ మిక్సర్ వాహన డ్రైవర్ అజాగ్రత్తతో ఓ బాలుడి ప్రాణం పోయింది. నిర్లక్ష్యంగా రివర్స్ చేయడంతో గోడకు తగలగా, దాని పక్కన కూర్చున్న బాలుడి తలపై గోడ పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.