కరోనా మన దేశం వరకూ రాదనుకున్నారు. వచ్చినా మన వాతావరణంలో ఉండదన్నారు. పొరపాటున సోకినా జీవనశైలి కారణంగా అంతగా ప్రభావం చూపదని తీర్మానించుకున్నారు. కానీ, ఒక్కసారి ఎల్లలు దాటొచ్చిన సూక్ష్మక్రిమి మహమ్మారిగా వ�
‘మరల నిదేల రామాయణమన్నచో..’ అంటూ రామాయణ కల్పవృక్షం గురించి విశ్వనాథ సత్యనారాయణ చేసుకున్న సమర్థనే సింహప్రసాద్ ‘శ్రీరాముడి ధర్మపథం’ పుస్తకానికీ వర్తిస్తుంది. ఎవరు చెప్పినా, మరొకరికి అవకాశం ఉండనే ఉంటుంది
మానవ సంబంధాల నేపథ్యంతో రాసిన రచనలు మనసుకు హత్తుకుంటాయి. మన చుట్టూ ఉన్న జీవితాలను చూసిన భావన కలిగిస్తాయి. రచయిత్రి చెరుకూరి రమాదేవి చేసిన అలాంటి ప్రయత్నమే ‘ట్విన్ టవర్స్' నవల. రఘురామ్, కళ్యాణి, చంద్రమౌళ
కథలు కొన్ని విషయ ప్రధానంగా సాగితే, మరికొన్ని వర్ణన ప్రధానంగా ఉంటాయి. కోట్ల వనజాత ‘మైదాకు వసంతం’ సంకలనంలోని కథలు విషయ ప్రధానంగా పరుగెడతాయి. మానవత్వమే గొప్పదని చాటుతాయి. మనిషిని మనిషి వంచించుకునే క్రమాన్న
తెలంగాణ ఎకానమీ # పోటీ పరీక్షల్లో ఎకానమీ చాలా కీలకం. ముఖ్యంగా గ్రూప్స్ పరీక్షల్లో ఈ సబ్జెక్టు గెలుపు ఓటములను నిర్దేశిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ఎకానమీ ప్రత్యేక బుక్స్ మార్కెట్లో తక్కువగా ఉన్నాయి. బో
గ్రూప్-1 బుక్స్ – త్వరలో రానున్న గ్రూప్-1 పరీక్షలో విజేతగా నిలవాలంటే కచ్చితమైన ప్లాన్ అవసరం. పరీక్ష విధానం, సిలబస్ ఏం చదవాలి? ఎలా చదవాలి అనే అంశాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. విన్మయి పబ్లికేషన్స్ ను
సినిమాలు తీయడానికి ప్రతిభ కావాలి. సినిమాలు చూడటానికి, సరిగ్గా అర్థం చేసుకోవడానికీ ప్రతిభ కావాలి. అర్థం చేసుకున్నదానిని అందరికీ అర్థమయ్యేలా రాయడానికీ సరుకు ఉండాలి. పైన చెప్పిన అన్నింటా ఆరితేరినవాడు జోశ�
అంతర్యామికి ‘అర్చన’ ఆధ్యాత్మిక గ్రంథాలు ఓపట్టాన కొరుకుడు పడవు. ఆ పరిభాష పాఠకుడిని ఇబ్బంది పెడుతుంది. ఆ వాక్యం అర్థమైకానట్టు ఉంటుంది. రెండో ప్రయత్నంలోనో, మూడో ప్రయత్నంలోనో రచయిత అంతరంగం ఎంతోకొంత అవగతం అవ
దారి చెప్పిన సంగతులుప్రతి ప్రయాణం ఓ అనుభవాన్ని నేర్పుతుంది. దారిలో మాయదారి సమస్యలు ఎదురవుతాయి. జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశాలూ తారసపడతాయి. తొవ్వ వెంట ఎదురైన ప్రతి సందర్భమూ బాటసారికి ఏదో ఒక పాఠం చె�
లోకాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రతి మనిషినీ పరిచయం చేసుకోవాల్సిన పనిలేదు. నాలుగు మంచి పుస్తకాలను చదివి, అందులోని విషయాల్ని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు! వినిపించని రాగాలే.. మొదట పాత్రల పరిచయం, వాటి తీరిత�