తన సమకాలీన ప్రమాణాలకు అతీతంగా ఎదిగే ఉన్నతుడే గొప్ప వ్యక్తి అని ఓ చరిత్రకారుడు ప్రతిపాదించారు. ఆధునిక ప్రపంచ చరిత్రలో అలాంటి లక్షణాలు కలిగిన మహోన్నత మానవతా మూర్తి ముహమ్మద్ ప్రవక్త (స).
కవిత్వం పేరుతో నాసిరకం భావాలు చెలామణి అవుతున్న ఈ రోజుల్లో అసలైన కవిత్వం అంటే ఏమిటో రుచి చూపించాడు మల్లారెడ్డి మురళీమోహన్! అతని తాజా పుస్తకం ‘నిశాచరుడి దివాస్వప్నం’లో ప్రతీ పుటా, ఇంకా చెప్పాలంటే ప్రతి ప
ఆర్థిక సంస్కరణల తర్వాత నగరీకరణ వేగం పెరిగింది. పెద్ద నగరాలకు చుట్టుపక్కల ఉండే గ్రామాలు కూడా పట్టణీకరణ ప్రభావానికి లోనవుతున్నాయి. ఈ క్రమంలో పంటపొలాలు మాయమైపోతున్నాయి. భూమినే నమ్ముకొని బతుకు వెళ్లదీసిన �
ప్రముఖ రచయిత సింహప్రసాద్ వెలువరించిన ‘బతకాలి ’ కథా సంపుటిలోని ప్రతి కథా ఆలోచింపచేసేదే! ఈ కథలు వస్తుపరంగా భిన్నంగా ఉండటం గమనార్హం. అవసాన దశలో ఉన్న ఒక తండ్రికి వివాహిత కూతురు కిడ్నీ ఇవ్వకూడదట. అది రూలు. ఇవ�
‘ప్రపంచమొక పద్మవ్యూహం కవిత్వమొక తీరని దాహం’ అంటాడు మహాకవి శ్రీశ్రీ. పద్మవ్యూహం లాంటి ప్రపంచంలో మనిషి నిత్యం ఎన్నో రకాల సంఘర్షణలు ఎదుర్కొంటూ సుఖమయ జీవితం కోసం అన్వేషిస్తూ ఉంటాడు. ఎంత సుఖంగా జీవితాన్ని ఆ�
ఇది ప్రపంచీకరణ యుగం. శాటిలైట్ టీవీలు, స్మార్ట్ఫోన్లు మారుమూల ప్రాంతాలకూ చేరుకున్నాయి. ఇవి మనుషులను తమ వశం చేసుకున్నాయి. సామాజికంగా జరుగుతున్న ఈ మార్పుల ఆధారంగా ఆర్.సి. కృష్ణస్వామి రాజు మనుషులు జంతువు�
భారతీయ ధార్మిక సాహిత్యం... వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారత ఇతిహాసాలు, పద్దెనిమిది పురాణాలు ప్రధానంగా వెలువడింది. వీటిలో ఇతిహాసాలు, పురాణాల్లో మానవ స్వభావాలను, వాటి ఫలితాలను ప్రముఖంగా చిత్రించారు.
ఆధునిక విద్య కారణంగా రచయితలు కూడా అసంఖ్యాకంగా పుట్టుకొచ్చారు. వీరి చేతుల్లో కొన్ని వందల పుస్తకాలు రూపుదిద్దుకున్నాయి. వీటిలో ఏవి మంచివి అంటే చెప్పడం కష్టమైన పనే. కానీ సీనియర్ పాత్రికేయులు, కథకుడు, విమర�
కవి, కథకుడు, నవలా రచయిత రామా చంద్రమౌళి తన అనుభూతులను మేళవించి వెలువరించిన కవితా సంకలనం ‘ఆత్మ’. ఇందులోని కవితలు చాలావరకు వర్తమాన సామాజిక అంశాలపై రాసినవే. ‘ఇది నిరంతర అనంత యాత్ర’ కవిత భారత స్వాతంత్య్ర పోరాట
మహాభారతంలో కౌరవ పాండవుల్లో అంతగా తెలియని పాత్ర బర్బరీకుడు. ఇతను ఘటోత్కచుని కొడుకు. కురుపాండవ యుద్ధ సమయంలో మూడు ఆయుధాలతో పాండవుల తరఫున పోరాడటానికి వస్తాడు. అయితే, బలహీనుల తరఫున ఆయుధం ధరించడం బర్బరీకుడి ప�
తన ప్రాణాలు పణంగా పెట్టి జన్మనివ్వడమే కాదు.. తన రక్తాన్ని పాలుగా మార్చి మనల్ని పెంచుతుంది తల్లి. మన అభివృద్ధి కోసం ఎన్నో సంఘర్షణలు పడి, మౌనపోరాటాలు చేసి పెద్ద చేస్తుంది. నిస్సందేహంగా జగన్మాతకు మరో రూపమే అ�
తెలుగు సాహిత్యంలోని ఆధునిక ప్రక్రియల్లో నవల ముఖ్య మైనది. ఒకప్పుడు సుదీర్ఘమైన నవలలను పాఠకులు ఎంతో ఇష్టంగా చదివేవాళ్లు. ఇప్పుడు జీవితంలో వేగం పెరిగి పోయింది. ఇలాంటి సమయంలో పెద్దపెద్దవీ, ఎప్పుడో వెలు వడినవ
గొప్ప కథలు.. అలంకారాలు, విచిత్ర విన్యాసాలతో కూడిన పద ప్రయోగాలు లేకుండా సూటిగా బతుకు బాధలను చిత్రిస్తాయి. ఈ విషయాన్ని చాటుతూ దళితుల జీవన చిత్రణ ప్రధానంగా జంబూ సాహితి తీసుకొచ్చిన కథా సంకలనం ‘సాక దళిత కథా వా�