స్థానికత ఒక బలమైన ధోరణిగా స్థిరపడిన ఈ మూడు దశాబ్దాల కాలంలో.. తెలంగాణ కథ ఎన్నో మలుపులు తిరిగింది. పాతికేళ్లుగా తెలంగాణ కథ అనూహ్యమైన దూరాలకు ప్రయాణించింది.
జమ్మిచెట్టుని ‘శమీ వృక్షం’ అని కూడా పిలుస్తారు. వైష్ణవ సంప్రదాయాలలో దీనిని ‘ఆరణి’ అని అంటారు. మహాభారతంలోని విరాట పర్వంలో పాండవులు జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను భద్రపరుస్తారు. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత వి�
‘ఆకలిలో, ఆవేశంలో... తెలియని ఏ తీవ్రవ్యక్తులో... నడిపిస్తే నడిచిన మనుషులు’ అంటాడు దేశ చరిత్రలు కవితలో శ్రీశ్రీ. ఇప్పుడు అలాగే నడుస్తున్నాం. కానీ నడిపించే శక్తులేవో తెలుసు. కార్పొరేట్లు, ప్రభుత్వాలు ఆడే రాజకీ
మనిషి పరిపూర్ణత్వాన్ని సాధించడానికి దారి చూపే ఆచరణే- నైతికత. మనిషి నైతికతపై అతని గొప్పతనం ఆధారపడి ఉంటుంది. జ్ఞానర్జనతో నైతిక విలువలు అలవడుతాయి. ‘ఇస్లాం నైతిక స్పృహ’ పుస్తకం మనకు అలాంటి జ్ఞానాన్ని అందిస్
సనాతన ధర్మంలో ఆలయ వ్యవస్థ అత్యంత ప్రధానమైనది. మరే ఇతర మతంలో లేని ప్రత్యేకత మన ఆలయాల పద్ధతిలో ఉంది. అదేమిటో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీదా ఉంది. దేవాలయాల నిర్మాణంలో ప్రత్యంశం ఏ పద్ధతిలో రూపు దిద
ప్రకృతిలో అణువణువూ అద్భుతమే! ఆ అద్భుతాలు తారసపడ్డప్పుడు స్పందించే హృదయం ఉప్పొంగి పరవశిస్తుంది. ఆ వ్యక్తి భావకవి అయితే.. కవితలు వెల్లువెత్తుతాయి. కథకుడు అయితే.. అందమైన కథ పురుడు పోసుకుంటుంది. రచయిత అయితే.. ఓ
సంస్కృతి అంటే ఒక జాతి సమగ్ర జీవనవిధానం. సమాజంలోని మానవులు నేర్చుకొన్న, అలవరచుకొన్న నమ్మకాలు, ఆచారాలు, అలవాట్లు, నీతుల కలబోతే సంస్కృతి. యుగయుగాలుగా ఎడతెగక ప్రవహిస్తున్న ప్రవాహమే హైందవ సంస్కృతి. ఇందులోనుం�
కథ... ఇది లేకపోతే జీవితం లేదు, నాటకం లేదు, సినిమా లేదు, పుస్తకం లేదు, వెబ్ పత్రికా లేదు. ఈ 24 కథల పుస్తక సంకలనం పేరు ‘వెంటాడే కథలు’. పేరు వినగానే ‘ఏదైనా క్రైమ్, డిటెక్టివ్ బాపతు కథల సంకలనమేమో!’ అనుకొన్నాను.
ఆధునిక స్త్రీలు ఉద్యోగాలు, వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు. తమ ప్రతిభతో వాటిలో రాటుదేలుతున్నారు. ఇది పట్టణ స్త్రీల బతుకు చిత్రం. ఇక గ్రామాల్లో పొలం పనులు మొదలుకుని ఇతర వృత్తుల్లోనూ స్త్రీలు తమవంతు పాత్ర ప
ఏకాంత ప్రయాణం సోలో ట్రావెల్ అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి యాత్రల్లో అసాధారణమైన అనుభవాలు ఎదురవుతాయి. రాయాలనే కుతూహలం ఉన్నవాళ్లకు యాత్రల్లో ఎన్నో కథలు దొరుకుతాయి. అలాంటి అనుభవాలతో రచయిత్రి శ్రీఊహ ‘బల్కావ్
తన సమకాలీన ప్రమాణాలకు అతీతంగా ఎదిగే ఉన్నతుడే గొప్ప వ్యక్తి అని ఓ చరిత్రకారుడు ప్రతిపాదించారు. ఆధునిక ప్రపంచ చరిత్రలో అలాంటి లక్షణాలు కలిగిన మహోన్నత మానవతా మూర్తి ముహమ్మద్ ప్రవక్త (స).
కవిత్వం పేరుతో నాసిరకం భావాలు చెలామణి అవుతున్న ఈ రోజుల్లో అసలైన కవిత్వం అంటే ఏమిటో రుచి చూపించాడు మల్లారెడ్డి మురళీమోహన్! అతని తాజా పుస్తకం ‘నిశాచరుడి దివాస్వప్నం’లో ప్రతీ పుటా, ఇంకా చెప్పాలంటే ప్రతి ప
ఆర్థిక సంస్కరణల తర్వాత నగరీకరణ వేగం పెరిగింది. పెద్ద నగరాలకు చుట్టుపక్కల ఉండే గ్రామాలు కూడా పట్టణీకరణ ప్రభావానికి లోనవుతున్నాయి. ఈ క్రమంలో పంటపొలాలు మాయమైపోతున్నాయి. భూమినే నమ్ముకొని బతుకు వెళ్లదీసిన �
ప్రముఖ రచయిత సింహప్రసాద్ వెలువరించిన ‘బతకాలి ’ కథా సంపుటిలోని ప్రతి కథా ఆలోచింపచేసేదే! ఈ కథలు వస్తుపరంగా భిన్నంగా ఉండటం గమనార్హం. అవసాన దశలో ఉన్న ఒక తండ్రికి వివాహిత కూతురు కిడ్నీ ఇవ్వకూడదట. అది రూలు. ఇవ�
‘ప్రపంచమొక పద్మవ్యూహం కవిత్వమొక తీరని దాహం’ అంటాడు మహాకవి శ్రీశ్రీ. పద్మవ్యూహం లాంటి ప్రపంచంలో మనిషి నిత్యం ఎన్నో రకాల సంఘర్షణలు ఎదుర్కొంటూ సుఖమయ జీవితం కోసం అన్వేషిస్తూ ఉంటాడు. ఎంత సుఖంగా జీవితాన్ని ఆ�