ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సకాలంలో వర్షం పడితే రైతులకు సంబరం. ఏ కారణంతోనైనా వరుణుడు అలిగితే రైతుల కంట్లో కన్నీళ్ల ధారలే. వర్షచ్ఛాయ ప్రాంతం కావడంతో ఈ జిల్లాలో వాన కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్
సినిమాలకు సంబంధించి 1980లలో ఆయన ఒక ట్రెండ్ సెట్టర్! కథ, నటన, దర్శకత్వం అన్నీ చూసుకునే ఆల్రౌండర్ ఆయన! సినిమాలో పెద్ద హీరోలున్నా... ఆయన పేరు చెబితే చాలు జనం బారులు తీరేవారు. కాసుల వర్షం కురిసేది. సినిమా హిట్ �
జీవితమే కథలకు పుట్టిల్లు. కానీ, కథ చదివినంక ఇట్ల జరుగుతుందా అని సందేహం రావడమే విచిత్రం. అనేక సందర్భాల్లో, అనేక జీవితాల్లోని ఘటనల ప్రేరణతో కథ పుడుతుంది. కాల ప్రభావం, మానవ సంబంధాలు, సామాజిక పరిస్థితులు జీవిత�
ఎరుకలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లో నివాసం ఉండే ఆదివాసీ తెగ. తాము మహాభారతంలో ఏకలవ్యుడి వారసులుగా భావిస్తారు. బాగా వెనకబడిన భారతీయ సమాజాల్లో ఈ తెగ ఒకటి.
చంపావత్ ఆడపులి 20వ శతాబ్దం తొలినాళ్లలో ఉత్తరాఖండ్, నేపాల్ ప్రజల వెన్నులో వణుకు పుట్టించింది. 1900 1907 సంవత్సరాల మధ్యకాలంలో ఈ పులి నేపాల్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో దాదాపు 436 మందిని పొట్టన పెట్టుకుందని అంచన�
పవిత్ర రమజాన్ మాసంలో నిష్ఠగా ఉపవాసాలు ఆచరిండం ప్రతి ముస్లిం ధార్మిక విధి. అయితే, ఆ ఉపవాసాలను విజయవంతంగా పూర్తి చేయాలంటే శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. స్వీయ నియంత్రణ(తఖవా) చాలా అవసరం.
ఫ్రెంచి కథా సాహిత్యంలో గై డీ మొపాసాది అగ్రస్థానం. తన 42 ఏండ్ల జీవిత కాలంలో ఆయన 300 కథలు, 6 నవలలు, ఇంకొన్ని ఇతర రచనలు చేశాడు. ‘బెల్ అమీ’ ఆయన రెండో నవల. ఈ పదానికి ‘మంచి స్నేహితుడు’ అని అర్థం. నవలా నాయకుడు జార్జి డ్య�
ప్రముఖ భారతీయ ఆంగ్ల రచయిత ముల్క్రాజ్ ఆనంద్ అనగానే గుర్తుకువచ్చే పుస్తకం ‘ది అన్టచబుల్'. ఇందులో బాఖా అనే సఫాయి కార్మికుడి ఒక్కరోజు జీవితాన్ని చిత్రించారు. కథా కాలం 1930వ దశకం. అది గాంధీజీ దళితుల ఉద్ధరణక
స్థానికత ఒక బలమైన ధోరణిగా స్థిరపడిన ఈ మూడు దశాబ్దాల కాలంలో.. తెలంగాణ కథ ఎన్నో మలుపులు తిరిగింది. పాతికేళ్లుగా తెలంగాణ కథ అనూహ్యమైన దూరాలకు ప్రయాణించింది.
జమ్మిచెట్టుని ‘శమీ వృక్షం’ అని కూడా పిలుస్తారు. వైష్ణవ సంప్రదాయాలలో దీనిని ‘ఆరణి’ అని అంటారు. మహాభారతంలోని విరాట పర్వంలో పాండవులు జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను భద్రపరుస్తారు. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత వి�
‘ఆకలిలో, ఆవేశంలో... తెలియని ఏ తీవ్రవ్యక్తులో... నడిపిస్తే నడిచిన మనుషులు’ అంటాడు దేశ చరిత్రలు కవితలో శ్రీశ్రీ. ఇప్పుడు అలాగే నడుస్తున్నాం. కానీ నడిపించే శక్తులేవో తెలుసు. కార్పొరేట్లు, ప్రభుత్వాలు ఆడే రాజకీ
మనిషి పరిపూర్ణత్వాన్ని సాధించడానికి దారి చూపే ఆచరణే- నైతికత. మనిషి నైతికతపై అతని గొప్పతనం ఆధారపడి ఉంటుంది. జ్ఞానర్జనతో నైతిక విలువలు అలవడుతాయి. ‘ఇస్లాం నైతిక స్పృహ’ పుస్తకం మనకు అలాంటి జ్ఞానాన్ని అందిస్
సనాతన ధర్మంలో ఆలయ వ్యవస్థ అత్యంత ప్రధానమైనది. మరే ఇతర మతంలో లేని ప్రత్యేకత మన ఆలయాల పద్ధతిలో ఉంది. అదేమిటో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీదా ఉంది. దేవాలయాల నిర్మాణంలో ప్రత్యంశం ఏ పద్ధతిలో రూపు దిద
ప్రకృతిలో అణువణువూ అద్భుతమే! ఆ అద్భుతాలు తారసపడ్డప్పుడు స్పందించే హృదయం ఉప్పొంగి పరవశిస్తుంది. ఆ వ్యక్తి భావకవి అయితే.. కవితలు వెల్లువెత్తుతాయి. కథకుడు అయితే.. అందమైన కథ పురుడు పోసుకుంటుంది. రచయిత అయితే.. ఓ