ఎన్నికేదైనా గెలుపు తమదేనని, ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరుతామని తేల్చిచెప్పింది. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి పబ్లిక్ సెక్టార్ యూనిట్ల (పీఎస్యూ) ప్రైవేటీకరణ పరంపర కొనసాగుతున్నదని, చివరికి రక్షణ రంగ సంస్థకూ ప్రైవేటీకరణ గండం తప్పడం లేదని రాష్ట్ర ప్రణాళిక�
ఇది ఎన్నికల సమయమని, వచ్చే డిసెంబర్ మాసంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మరోసారి వంద సీట్లు సాధించి తీరుతామ
సింగరేణి సంస్థను ప్రైవేటీకరించబోమని చెప్పిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలను దారుణంగా వంచించారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు.
హైదరాబాద్ : విద్యుత్ బకాయిల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల విషయంలో కేంద్ర హోంశాఖ మాత్రమే జోక్యం చేసుకొని పరిష్కార మార్గాన్ని కనుగొనాలి. అంతే తప్ప కేంద్ర విద్యుత్ మంత్రిత�
హైదరాబాద్ : ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వృక్ష సంపదను పెంచాలని ప్రణాళిక సంఘం వైస్ ప్రెసిడెంట్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా.. తన జన్మదినాన్ని �
ప్రధానమంత్రిగా ఎవరున్నా విభజన చట్టం హామీలను నెరవేర్చాల్సిందే బీజేపీ పాలిత రాష్ర్టాలకు వేల కోట్లు..తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వలేదు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆగ్రహం �
ఇండియన్ ఆర్మీలో నియామకాల కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సుల్లో అడ్మిషన్లకు గొప్ప అవకాశాలున్నాయ�
యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, సివిల్ సప్లై చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీ నారసింహుడిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి కొత్త రైళ్లు లేవు.. కొత్త రైల్వే లైన్లు లేవు.. కేవలం పాత లైన్ల ఆధునికీకరణ, ఎలక్ట్రిఫికేషన్కు తప్ప కొత్తగా కేటాయింపులు ఏవీ లేవు. కేంద్రం క�
Vinod kumar | వైఎస్సార్.టీ.పీ. నాయకురాలు షర్మిల రైతుబీమా విషయంలో అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.