అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. బుధవారం కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డితో కలి
Vinod Kumar | ప్రజలు ఒక్క సారి ఆలోచన చేసి తనను గెలిపించి పార్లమెంట్కు(Parliament) పంపాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్(Boinapally Vinod Kumar) అన్నారు.
త్వరలో జరిగే లోక్సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సన్నద్ధమైంది. అందులో భాగంగా కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్కుమార్�
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకించిన కాంగ్రెస్, నేడు పాలకపక్షంలోకి వచ్చాక ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు.
Boinapally Vinod Kumar | పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు జీవోలను విడుదల చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యామని కార్యకర్తలెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, భవిష్యత్ అంతా బీఆర్ఎస్ దేనని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లోన�
Vinod Kumar | ఒక వార్తను ప్రచురించేటప్పుడు అన్ని విధాల వివరాలు తెలుసుకొని ప్రచురించాలని ఇలా తప్పుడు ప్రచారాలు చేయవద్దని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Boinapally Vinod Kumar )అన్నారు.
ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే అధ్యాపకులకు సంక్షేమ చట్టం చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా
Vinod Kumar | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) జనరంజకంగా పాలన సాగించినప్పటికీ కొద్ది తేడాతో ఓడిపోయామని, ప్రజా క్షేత్రంలోకి వెళ్లి స్థానిక సంస్థలు, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతూ ముందుకు సాగుదామ�
“కాంగ్రెస్ పార్టీ మానకొండూర్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ నోరు జారుతున్నారు. కొంచెం అదుపులో పెట్టుకోవాలి. రాజకీయాలే జీవితం కాదు జీవితమే రాజకీయం కాదు..” అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయి�
‘రాష్ర్టాన్ని, దేశాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. అందరినీ ఆగం పట్టిచ్చింది. కరెంట్ కోతలతో రైతులకు చుక్కలు చూపించింది. ఇప్పుడు మళ్లీ ఆగం చేసేందుకు ఆ పార్టీ నాయకులు వస్తున్�
Boinapally Vinod Kumar | తెలంగాణ సాధించుకున్న లక్ష్యం నెరవేరుతున్నది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే మనం కొట్లాడం. స్వరాష్ట్రంలో 1,30,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమ�
Boinapally Vinod Kumar | రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. తెలంగాణలో 90 శాతం భూమి బడుగు, బలహీన వర్గాల వర్గాల చేతిలో ఉందని, వారి కోసమే రైతు బంధు, రైతు బీమా ప�
బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార ప్రారంభ వేదికకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ముస్తాబవుతున్నది. ఆదివారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు స్థానిక ఎమ్మెల్యే సతీశ్కుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఏర్ప
Boinapally Vinod Kumar | తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిజం అవుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లాల