Boinapally Vinod Kumar | ‘దేశంలో కోట్లాదిమంది ప్రైవేట్ టీచర్లు ఉన్నారు. వీరు చాలీచాలని వేతనాలతో బతుకులను వెళ్లదీసున్నారు. ప్రైవేట్ టీచర్ల సంరక్షణ చట్టం కోసం ఉద్యమిస్తా..ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఒత్తిడి �
తెలంగాణ ఏర్పడితే కరెంటు ఉండదని, కరంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని నాటి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అసెంబ్లీలో చెప్పాడని, ఇప్పుడు కిరణ్కుమార్రెడ్డి, రేవంత్రెడ్డి వచ్చి కరెం�
Vinod Kumar | జమిలి ఎన్నికలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్తో కమిటీ వేయడం ఆశ్చర్యకరంగా ఉందని, ఆకమిటీలో అంతా ఉత్తర భారత దేశ సభ్యులు మాత్రమే ఉన్నారనీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్�
Vinod Kumar | తెలంగాణను ప్రపంచంలోనే గొప్ప ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చే
విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హితవు పలికారు. ఆదివారం సాయంత్రం బాలసముద్రంలోని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ �
Boinapally Vinod Kumar | రాష్ట్రంలో వర్షా బీభత్సంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ( Union Minister Kisan Reddy ) అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ (Vinod Kumar) మండిపడ్డారు.
అన్నం పెట్టే రైతులను అవమానిస్తే కాంగ్రెస్ పార్టీకి అథోగతి తప్పదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. అన్నదాతలు రాజులా బతికితే ఆ పార్టీ ఓర్వలేకపోతోందన్నారు.
Boinapally Vinod Kumar | రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ , హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడిత సతీష్కుమార్ అన్నారు.
Boinapally Vinod Kumar | విభజన చట్టం ప్రకారం కేంద్రం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటయ్యే వరకు పోరాటం చేయవలసిన అవసరముందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ( Boinapally Vinod Kumar) అన్నారు.
కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, అప్పుడు కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ సాధించి తీరుతామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. కాజీపేటకు కోచ్ఫ్యాక్టరీ సాధించే వరకు బీఆర్ఎస్�
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోర్సులు దోహదపడతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు దేవస్థానానికి ఈ నెల 21న రానున్న మంత్రి కేటీఆర్ పర్యటనను ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు �
కరీంనగర్ మరో దివ్య క్షేత్రానికి వేదిక కాబోతున్నది. నగరం నడిబొడ్డున కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలేశుడి ఆలయానికి నేడే అంకురార్పణ జరగబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పద్మనగర్లో కేటాయించిన పదెకరాల స్థలంలో ట�
Boinapally Vinod Kumar | ఆరోగ్య తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమూ, తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బ
బీజేపీ నేతలు ఇకనైనా కండ్లు తెరిచి తెలంగాణ అభివృద్ధిని చూడాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ హితబోధ చేశారు. తెలంగాణ అనతికాలంలోనే తిరుగులేని ఆర్థికశక్తిగా ఎదిగిందని తె�