మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 288 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది.
Etala Rajender | కాంగ్రెస్ పార్టీ సంబురాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మెజార్టీ ప్రజలు చెబుతున్నారని ఈటల తెలిపారు.
దేశాభిమానం లేనివారే ఇందిరా గాంధీపై విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా దేశ తొలి మహిళా ప్రధానిని నెగెటీవ్గా చూపిస్తున్నారని విమర్శించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. బుధవారం రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఆర్థిక రాజధానిలో అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు మహాయుతి, మహా వికాస్ అఘాడీ(ఎ�
శబ్దంతో పోలిస్తే ఐదింతల వేగంతో వెళ్లి శత్రు లక్ష్యాలను ఛేదించే హైపర్సానిక్ క్షిపణి పరీక్షను భారత్ ఆదివారం దిగ్విజయంగా పూర్తిచేయడం ప్రశంసనీయం. రక్షణరంగ దిగ్గజం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెం
Priyanka Gandhi | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆర్ఎస్ఎస్ కంచుకోట అయిన నాగపూర్లో ఆదివారం రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక భవనంపై ఉన్న బీజేపీ మద్దతుదారు�
Kailash Gehlot | ఆప్ (AAP) సీనియర్ నేత కైలాశ్ గెహ్లాట్ (Kailash Gehlot) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరబోతున్నట్లు తెలిసింది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగులుతున్నది. జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నరగా అట్టుడుకుతున్నది. అయినప్పటికీ ప్రధాని నరేంద్రమోదీ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హ�