UP Assembly Bypolls Result | ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్కు షాక్ ఇచ్చింది. ఆ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. 9 స్థానాలకు జరిగ
Kedarnath : కేదార్నాథ్లో జరిగిన ఉప ఎన్నికలో.. బీజేపీ విజయం సాధించింది. ఆ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఆశా నౌటియాల్ గెలుపొందారు. మూడోసారి ఆమె ఆ స్థానం నుంచి విజయం సాధించారు.
జార్ఖండ్లో (Jharkhand) జేఎంఎం, ఎన్డీయే కూటముల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. ఇరు పక్షాల మధ్య ఆధిక్యం మారుతూవస్తున్నది. ఎర్లీ ట్రెండ్స్లో ఎన్డీయే కూటమి 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండియా కూటమి 38 సీట్లలో ల�
ఎగ్జిట్ పోల్ ఫలితాలే నిజమయ్యేలా ఉన్నాయి. మరఠ్వాడాలో మరోసారి బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేలా ఉంది. కమలం పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Elections) ఓట్ల లెక్కింపు �
జార్ఖండ్లో గెలిచేది బీజేపీయేనని, అందులో ఎలాంటి సందేహం లేదని మాజీ సీఎం, ఆ పార్టీ నేత చంపయీ సోరెన్ (Champai Soren) అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీ-ఎన్డీయేనని స్పష్టం చేశారు.
Maharashtra Election Results | మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మహాయుతి, మహావికాస్ అఘాడీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న 20 రాష్ర్టాల్లో ఒక్కదానిలోనైనా తాము ప్రవేశపెట్టిన ఉచిత పథకాన్ని అమలు చేసిందా ? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ప్రజలకు బీజేపీ చేసిందేమీ లేదని, తాము చేసిన పనులను అడ్డుకోవడాన�
అదానీతో కాంగ్రెస్, బీజేపీ అనుబంధం దేశానికే అవమానంతోపాటు అరిష్టమని కేటీఆర్ స్పష్టం చేశారు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీలో అదానీ వాటా ఎంతో నిగ్గుతేల్చాలని ఆయన ఎక్స�
BJP protest | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద బీజేపీ నిరసన చేపట్టింది. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కైలాష్ గహ్లాట్ ఈ నిరస�
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు బుధవారం పోలింగ్ పూర్తయిన కొద్దిసేపటికే ఎగ్జిట్పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో చాలా సంస్థలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమే రెండు రాష్ర్టాల్లో అధికారంలోకి వస
గత ఏడాదిన్నరగా మణిపూర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, సంక్షోభం కొనసాగుతున్న క్రమంలో బీజేపీ నేతృత్వంలోని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.