Eknath Shinde | మహారాష్ట్రలో సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం ప్రధాని మో�
రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కార్యనిర్వాహక, న్యాయ, శాసన వ్యవస్థలు కలిసికట్టుగా పని చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
సామ్యవాద, లౌకిక విలువలను పునరుద్ఘాటిస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ప్రకటించడం గర్వకారణమని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బి.వినోద్కుమార్ హర్షం ప్రకటించారు.
దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని, జాతీయ పార్టీలైన తమది మాత్రమే ఎదురులేని ఆధిపత్యం కావాలని కాంగ్రెస్, బీజేపీ కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాయి. అది నెరవేరేది కాదని ఇప్పటికే అనేకసార్లు రుజు
ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రాంతీయ పార్టీల మీద జాతీయ పార్టీలు దుమ్మెత్తి పోస్తుంటాయి. తమది సువిశాలమైన జాతీయవాదమనీ, వాటిది సంకుచిత ప్రాంతీయ వాదమనేది ప్రధానంగా ముందుకుతెచ్చే వాదన. కానీ, ఆసేతు హిమాచలం పరచుక
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి అనూహ్య విజయం సాధించడంతో ఇప్పుడు సీఎం పీఠం ఎవరు అధిరోహిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సస్పెన్స్కు 24 గంటల్లో తెరపడే అవకాశం ఉంది. సోమవారం మహారాష్ట్ర సీ�
Sambhal violence | ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో ఆదివారం జరిగిన హింస వెనుక బీజేపీ ఉందని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఎన్నికల రిగ్గింగ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం యో�
JMM | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి ఘన విజయం సాధించింది. హేమంత్ సొరేన్కు జార్ఖండ్ జనం మళ్లీ పట్టం కట్టారు. అరెస్టుతో కలిసొచ్చిన సానుభూతి, ఆదివాసీల అండ, అమలు చేసిన పథకాలు జేఎ�
Pawan Kalyan | అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వల్లే గెలిచానని మహారాష్ట్రలోని సోలాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తెలుగు యువకుడు దేవేంద్ర రాజేశ్ కోఠే తెలిపారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రచారం పనిచేయలేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. తెలంగాణ నుంచి సొమ్ములు పంపినా కాంగ్రెస్కు ఫలితం దక్కలే�
జనవాసాల మధ్య ఏర్పాటు చేసిన రెడీమిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంసీ) ప్లాంట్లతో నిత్యం వెలువడే దుమ్ము, ధూళి, శబ్దంతో ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంపై రాజేంద్రనగర�
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చవి చూసింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక చేసిందేమి లేకపోయినా.. ఆరు గ్యారెంటీలను అమలు చేశామని, 40 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్రెడ్డ�
దేశవ్యాప్తంగా 13 రాష్ర్టాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీలే సత్తా చాటాయి. మొత్తం 46 సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, దాని కూటమి పార్టీలు 26 స్థానాల్లో గెలిచాయి.