Former AAP leader joins BJP | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ నేత ప్రవీణ్ కుమార్ బుధవారం బీజేపీలో చేరారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ స�
Arvind Kejriwal | ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన ఐదు ప్రశ్నలు సంధించారు. ఈడీ, సీబీఐతో బెదిరింపులకు దిగుతూ ఇతర పార�
Bank staffer dies in office | ప్రైవేట్ బ్యాంకులో పని చేసే మహిళా ఉద్యోగిని విధులు నిర్వహిస్తూ కుప్పకూలి మరణించింది. ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. అయితే అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్య�
Kangana Ranaut | బాలీవుడ్ క్వీన్గా పేరొందిన మండి (Mandi) లోక్సభ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి ఆమె హెడ్లైన్స్లోకి ఎక్కారు.
Adani | ఆప్త మిత్రుడు అదానీ కంపెనీలకు ఆర్థికంగా మేలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు మాత్రమే కాదు.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలు కూడా ఉవ్విళ్లూరుతున్నాయి. బీజేపీ పాల
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి వెనుక ఒకటిగా అవినీతి కుంభకోణాల్లో చిక్కుకుంటున్నది. సీఎం సిద్ధరామయ్య పేరు పలు కేసుల్లో ప్రముఖంగా వినిపిస్తున్నది. ముఖ్యంగా మైసూరు అర్బన్ డెవలప్మెంట్ (ముడా) భూమ
రైతుల పోరాటంతో రద్దయిన మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ చేయాలని బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ పేర్కొన్నారు. ‘నా ప్రకటన వివాదాస్పదం అవుతుందని నాకు తెలుసు. అయినా మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలి.
బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో కనీసం ఒక విద్యార్థి కూడా చేరని సర్కారు బడుల సంఖ్య 5,500కుపైనే ఉండటం అధ్వాన్న స్థితికి అ�
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలు, గ్రేటర్ మున్సిపాలిటీల్లో 42 శాతం రిజర్వేషన్లను ఐదు గ్రూప�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో హర్యానాలోని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో అలవిగాని హామీలను కురిపించాయి. బడ్జెట్ పరిమితి కూడా పట్టించ�
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టు మంగళవారం గట్టి షాక్ ఇచ్చింది. ఆయన సతీమణికి 14 స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంల
రాష్ట్ర బీజేపీ నేతలు కాంగ్రెస్ పెద్దలకు కొమ్ముకాస్తున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు. అమృత్ స్కాంపై బీజేపీ కేంద్ర మంత్రుల మాటలు చూస్తుంటే ఇవి నిజమనిపిస్తున్నదని చెప్పారు.
KTR | అమృత్ టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని, వాటి నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై కేంద్ర హో
AP Govt | అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ మొత్తం 20 మందిని నియమించింది ప్రభుత్వం. ఇందులో బీజేపీ నుంచి ఒకరు, జనసేన పార్టీ �