Tejashwi Yadav | రాష్ట్రీయ జనతాదళ్ నేత, బీహార్ (Bihar) మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. అధికారిక నివాసాన్ని ఖాళీ చేసే సమయంలో అందులోని వస్తువులను ఎత్తుకెళ్లారని ఆరోపించింది.
Prashant Kishore | బీహార్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 220 సీట్లు గెలుస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన ప్రకటనకు జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు, నాయకుడు ప్రశాంత్ కిషోర్ కౌంటర్ ఇచ్చారు. నితీశ్ కుమా
Tejashwi Yadav | బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ (Tejashwi Yadav)పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన సమయంలో అందులోని వస్తువులను తేజశ్వి ఎత్తుకెళ్లారని ఆరోపించింది.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లోగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉచిత కరెంటిస్తే బీజేపీ తరపున ఢిల్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తానని ప్రధాని మోదీకి ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రజలకు ఉచిత విద్యుత్ అందిస్తే బీజేపీ కోస
దేశంలో బీజేపీ హవా క్రమంగా తగ్గిపోతున్నది. గత పదేండ్లలో నాలుగైదు మినహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేశాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుండటం, మోదీ మేనియా పడిపోవడంతో ప్రతిపక్ష
హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. శనివారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. హర్యానాలో ఈసార
హర్యానాలో జరిగిన కాంగ్రెస్ సభలో సాక్షాత్తూ ఆ పార్టీకి చెందిన ఒక మహిళా నేత పట్ల మరొక నాయకుడు అనుచితంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
అక్రమ కట్టడాల పేరుతో పేద, మధ్య తరగతి కుటుంబాల ఇండ్లను కూల్చివేస్తున్న హైడ్రాకు సూపర్ పవర్స్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సును గవర్నర్ ఆమోదించడం వెనుక ఇద్దరు కేంద్ర మంత్రుల సహకారం ఉన
‘టాయ్లెట్ ట్యాక్స్'పై హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్లపై రూ.25 చొప్పున పన్ను వసూలు చేయాలని ఇచ్చిన నోటిఫికేషన్ను శుక్రవారం ఉపసంహరించుకుంది.
Harshvardhan Patil | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని బీజేపీకి ఆ పార్టీ నేత షాక్ ఇచ్చారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో తాను చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన కుమార్తె కూడా ఇదే స�
దేశంలోనే అతి పెద్ద పారిశ్రామికవేత్త, బీజేపీకి సన్నిహితునిగా పేరొందిన గౌతమ్ ఆదానీతో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కర్ణాటక ప్రభుత్వ సలహాదారు సునీల్ కనుగోలు రహస్యంగా భేటీ కావడం వెనుక అంత�
Ashok Tanwar | పలు పార్టీలు మారిన కాంగ్రెస్ మాజీ నేత తిరిగి సొంత గూటికి చేరారు. బీజేపీకి ప్రచారం నిర్వహించిన రెండు గంటల్లోనే ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలో కనిపించారు. రాహుల్ గాంధీ, ఇతర కీలక నేతల సమక్షంలో ఆ పా