శబ్దంతో పోలిస్తే ఐదింతల వేగంతో వెళ్లి శత్రు లక్ష్యాలను ఛేదించే హైపర్సానిక్ క్షిపణి పరీక్షను భారత్ ఆదివారం దిగ్విజయంగా పూర్తిచేయడం ప్రశంసనీయం. రక్షణరంగ దిగ్గజం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెం
Priyanka Gandhi | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆర్ఎస్ఎస్ కంచుకోట అయిన నాగపూర్లో ఆదివారం రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక భవనంపై ఉన్న బీజేపీ మద్దతుదారు�
Kailash Gehlot | ఆప్ (AAP) సీనియర్ నేత కైలాశ్ గెహ్లాట్ (Kailash Gehlot) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరబోతున్నట్లు తెలిసింది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగులుతున్నది. జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నరగా అట్టుడుకుతున్నది. అయినప్పటికీ ప్రధాని నరేంద్రమోదీ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హ�
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును తన ద్వారా హత్య చేయించేందుకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గతంలో కుట్ర చేశారని బీజేపీ నేత చల్లా నారాయణరెడ్డి ఆరోపించడం సంచలనం సృష్టించింది. ‘మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దప�
ఇండ్లు కూ ల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్ర ప్ర భుత్వం పేదలపై యుద్ధం ప్రకటించి ఇండ్లు కూల్చుతున్నదని ఆరోపి�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రక్షణ కవచంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డికి బండి సంజయ్ సహాయక మంత్రిగా మారారని ఎద్దేవా చ�
బీజేపీ పాలిత మణిపూర్ మరోసారి భగ్గుమంది. గత ఏడాదిన్నరకు పైగా జాతుల వైరంతో రగులుతున్న రాష్ట్రంలో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల మైతీలకు చెందిన 10 మంది మహిళలు, చిన్నారులను కుకీ వర్గీయు�
లగచర్ల ఘటన అనంతరం బాధితుల పరామర్శకు వెళ్తున్న మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నా ఆ పార్టీ నేతలు స్పందించకపోవడం దేనికి నిదర్శనమని ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రా�
Kalpana Soren | గత డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కార్ జార్ఖండ్ రాష్ట్రంలో వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేసిందని జేఎంఎం నాయకురాలు, ఎమ్మెల్యే కల్పనా సోరెన్ మండి పడ్డారు.
KTR | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ రక్షణ కవచంగా పనిచేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సహాయక మంత్రిగా మారాడని కేటీఆర్ ధ్వజమెత్తారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కండ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మా�
యంత్రభూతాలు ఉక్కు పిడికిళ్లతో కలల లోగిళ్లను బద్దలు కొట్టే బీభత్స భయానక దృశ్యాలకు ఇకనైనా తెరపడుతుందా? సత్వర న్యాయం పేరిట జరుగుతున్న అరాచకానికి అడ్డుకట్ట ఎవరు వేస్తారు? బుల్డోజర్ పీడకలకు ముగింపు ఉందా? ఈ