ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న 20 రాష్ర్టాల్లో ఒక్కదానిలోనైనా తాము ప్రవేశపెట్టిన ఉచిత పథకాన్ని అమలు చేసిందా ? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ప్రజలకు బీజేపీ చేసిందేమీ లేదని, తాము చేసిన పనులను అడ్డుకోవడాన�
అదానీతో కాంగ్రెస్, బీజేపీ అనుబంధం దేశానికే అవమానంతోపాటు అరిష్టమని కేటీఆర్ స్పష్టం చేశారు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీలో అదానీ వాటా ఎంతో నిగ్గుతేల్చాలని ఆయన ఎక్స�
BJP protest | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద బీజేపీ నిరసన చేపట్టింది. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కైలాష్ గహ్లాట్ ఈ నిరస�
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు బుధవారం పోలింగ్ పూర్తయిన కొద్దిసేపటికే ఎగ్జిట్పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో చాలా సంస్థలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమే రెండు రాష్ర్టాల్లో అధికారంలోకి వస
గత ఏడాదిన్నరగా మణిపూర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, సంక్షోభం కొనసాగుతున్న క్రమంలో బీజేపీ నేతృత్వంలోని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 288 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది.
Etala Rajender | కాంగ్రెస్ పార్టీ సంబురాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మెజార్టీ ప్రజలు చెబుతున్నారని ఈటల తెలిపారు.
దేశాభిమానం లేనివారే ఇందిరా గాంధీపై విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా దేశ తొలి మహిళా ప్రధానిని నెగెటీవ్గా చూపిస్తున్నారని విమర్శించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. బుధవారం రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఆర్థిక రాజధానిలో అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు మహాయుతి, మహా వికాస్ అఘాడీ(ఎ�