BJP's first list | త్వరలో జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. 99 మంది అభ్యర్థులను ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్�
కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోగా, విపక్ష బీజేపీ కూడా తామేమీ తక్కువ తినలేదని నిరూపించుకుంటున్నది. కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్
ఏడాదికి పైగా ఘర్షణలతో అల్లాడుతున్న మణిపూర్లో ఇప్పుడు రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అధికార బీజేపీలో స్పీకర్ సహా పలువురు ఎమ్మెల్యేలు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్ బీరేన్సింగ�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న కులగణనకు బీజేపీ మద్దతివ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గ�
Nayab Singh Saini | హర్యానా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా (Haryana Chief Minister) బీసీ నేత అయిన నయాబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) ప్రమాణ స్వీకారం చేశారు.
హర్యానా బీజేపీ శాసనసభా పక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఆయన హర్యానా సీఎంగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీజేపీ ఈసారి ఎల
ఏదైనా రాష్ట్ర పర్యటనకు రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి ఎయిర్పోర్టుకు వెళ్లి ఆహ్వానిస్తుంటారు. కొన్నిసార్లు మంత్రులు మాత్రమే స్వాగతం పలుకుతుంటారు. కేంద్రమంత్రులు వస్తే రాష్ట్ర మంత్రు�
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 చోట్ల గెలిచిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఒక్క సీటుకు మాత్రమే ఎందుకు పరిమితమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు.
MLA Rakesh Reddy | హిందువులు పిచ్చోళ్లు అని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహ ధ్వంసంపై రాకేశ్ రెడ్డి స్పందించారు.
భారతీయ జనతా పార్టీతో పొత్తు ప్రాంతీయ పార్టీలను ముంచేస్తున్నది. ఎన్డీఏలో చేరిన పార్టీల పరిస్థితి ధృతరాష్ట్ర కౌగిలిలోకి వెళ్తున్నట్టుగా మారింది. బీజేపీతో స్నేహం చేసినన్ని రోజులు బాగానే ఉంటుంది. ఒక్కసార�
KTR | కాంగ్రెస్, బీజేపీ బంధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులపై ఈడీ దాడులు జరుగుతున్నా ఎవరూ నోరు మెదపడం లేదని విమర్శించారు. తెలంగాణ�