బీజేపీ నేతల పాదయాత్రతో ఒరిగేదేమీ లేదని, పాదయాత్రను ప్రజలు నిరాకరిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం జవహర్నగర్లో ముస్లిం సోదరులకు రంజాన్ కానుకల పంపిణీలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మళ్�
రైతు సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. ప్రపంచ మార్కెట్లో బాయిల్డ్ రైస్కు ఉన్న డిమాండ్ అంచనా వేయడంలో కేంద్ర�
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దేవరుప్పుల, ఏప్రిల్ 23: కాంగ్రెస్, మిగతా పార్టీల 65 ఏండ్ల పాలనలో తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారిందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. తెలంగాణను నాశ�
చిన్న వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ముద్ర రుణాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు ఆరోపించారు.
హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన క్షేత్రస్ధాయి నేతలను తమ పార్టీలోకి రప్పిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం పేర్కొంది.
గుజరాత్ యొక్క.. గుజరాత్ చేత.. గుజరాత్ కొరకు.. గుజరాత్ వైపు.. కొత్త నిర్వచనం అంటూ మంత్రి కేటీఆర్ ఫైర్ ప్రధాని మోదీవి గాంధీ మాటలు.. గాడ్సే చేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ దాడులు కుల, మత వి
ఉత్తరప్రదేశ్లో మొదలై మధ్యప్రదేశ్, గుజరాత్లకు చేరి, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి పాకిన బుల్డోజర్ రాజకీయాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. అల్పసంఖ్యాక వర్గాలే కాకుండా, పేదప్రజల, ప్రజాస్వామ్య ప్రియుల హృద