లక్నో, జనవరి 19: భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఇదివరకటి ఎన్నికల్లో బీజేపీని సమర్థిస్తే ఆ పార్టీ రైతులను రాజకీయాల కోసం వాడుకున్నదని బీకేయూ నేత నరేశ్ టికాయిత్ దుయ్యబట్టారు. ఈసారి రైతుల ఉద్యమం ప్రభావంతో �
యూపీలో ఆ పార్టీకి మరో దెబ్బ లక్నో: ఉత్తరప్రదేశ్లోని మథుర నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత ఎస్కే శర్మ బీజేపీకి రాజీనామా చేశారు. బీఎస్పీలో చేరారు. అంతకు ముందు పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్త�
ఆ ఐదు రాష్ర్టాల ఎన్నికలపై సీపీఐ నేత చాడ జోస్యం హుస్నాబాద్, జనవరి 19: దేశంలో జరగనున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి జోస్యం చెప్పా రు. బుధవారం సిద్దిపే�
స్వాతంత్య్ర అమృతోత్సవాలను జరుపుకొంటున్న వేళ- గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించే కళా శకటాల విషయంలో కేంద్రం ప్రదర్శిస్తున్న దురుసుతనం, వివక్ష వివాదాస్పదమవుతున్నది. ఈ సారి కేంద్రం పశ్చిమబెంగాల్, తమిళనాడు, కే
‘మోదీ సర్కార్ విధానాలను ప్రశ్నించినంత మాత్రాన విద్యార్థులు, సామాజిక కార్యకర్తలపై ఏకంగా దేశద్రోహం కేసులను నమోదు చేస్తున్నారు. కానీ, విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నవారి మీద మాత్రం కేసులు పెట్టటానికి �
లక్నో: ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దాడులు జరుగుతాయని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్�
Minister Errabelli | ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయాన్ని కుదేలు చేసిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సిగ్గులేకుండా రైతులపై మొసలి కన్నీరు కార్చుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలింది. కాంగ్రెస్ క్యాంపెయిన్ ‘లడ్కి హు..లడ్ శక్తి హూ’ నినాదానికి పార్టీ పోస్టర్ గర్ల్గా పనిచేసిన మహిళా కాంగ్రెస�
UP Polls | బీజేపీ మిత్ర పక్షాలైన అప్నాదళ్, నిషాద్ పార్టీలు అనుకున్న పంతం సాధించాయి. ఇరు పార్టీలూ రెండెకల స్థానాలు కావాల్సిందేనని బీజేపీని గట్టిగా పట్టుపట్టాయి.
UP Polls | యూపీలో ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అధికార బీజేపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సమాజ్వాదీకి క్యూ కడుతున్నారు. తమ
ఏం జరుగుతోంది? దేశ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకోబోతున్నాయా? గత ఏడున్నరేండ్లుగా దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మీద ప్రజల ఆశలు సన్నగిల్లాయా? ప్రభుత్వ పనితీరుపై నిస్పృహ చోటుచేసుకు�