ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రారంభిస్తే.. మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కారు దానిని మరో స్థాయికి �
సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో కేంద్రానికి కండ్లు మండి కుట్రలకు తెరలేపిందని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి విమర్శించారు.
రాజ్భవన్ను, గవర్నర్ను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని బీజేపీ చూస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వ్యవస్థల ప్రతిష్ఠలను దిగజార్చటమే బీజేపీ విధానంగా మారిందని ఆగ�
తన ప్రభుత్వంపై ఈడీ దాడులకు ప్రతీకారం మాజీ సీఎం ఫడ్నవీస్పై ఫోకస్ వాటర్షెడ్ పథకం అక్రమాలపై దర్యాప్తు షురూ బీజేపీ నేతలందరి అవినీతిపై ప్రభుత్వం దృష్టి ముంబై, ఏప్రిల్ 6: మహారాష్ట్రలో అధికార మహా వికాస్ �
గోరఖ్నాధ్ ఆలయంపై దాడి కేసులో కాషాయ పార్టీ హడావిడి చేస్తోందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బుధవారం ఆరోపించారు. ఈ అంశంపై దర్యాప్తులో నిందితుడి మానసిక స్ధితిని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకో�
ప్రజాస్వామ్యాన్ని చంపేసే పార్టీ బీజేపీ అని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటును ఎలా లాక్కోవాలో బీజేపీకి బాగా తెలుసని, అందులో ఆ పార్టీ నిష్ణాతురాలన�
బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆ పార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ రాజ్యాంగంలోని మొదటి పేజీని ఆయన ట్వీట్ చేస్తూ విమర్శల�
జనగామ : కావాలనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణను అణిచివేస్తున్నది. కేంద్ర మంత్రులు మాట్లాడే పద్ధతి ఏ మాత్రం సభ్యతగా లేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బు�
Indrakaran reddly | రాష్ట్రంలోని వరి ధాన్యం కొనుగోలు చేసేవరకు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కొట్లాడుతామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran reddy) అన్నారు. బాజాప్తా వరి వేయండని, మీ వడ్లను మేం కొనిపిస్తామన్న బీజేపీ నాయ�
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు బోళ్ల సిద్ధులు. ఇతనిది జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని సిద్దెంకి గ్రామం. నెత్తికి చుట్టుకున్నది కాషాయ పార్టీ కండువా. బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రైతు అయిన సిద�
నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ధాన్యం కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 7న జిల్లా కేంద్రంలో తలపెట్టిన న