లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. అయితే అధికార బీజేపీ నుంచి ఓబీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా వలస వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజే�
MP Sanjay raut | ఉత్తరప్రదేశ్లో ఎన్నికల నగారా మోగింది. అధికారాన్ని నిలుపుకోవడానికి బీజేపీ, మరోసారి సీఎం పదవి దక్కించుకోవాలని సమాజ్వాదీ పార్టీ, పూర్వవైభవం సాధించాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నాయి.
ఎరువుల ధరల పెంపుతో పెనుభారం ఎస్సీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల, జనవరి 12 : కేంద్రంలో ఉన్నది రైతు మోసకారి ప్రభుత్వమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. బుధవారం జగిత్యాల జిల్లా వె�
బండి సంజయ్ ఒంటెత్తు పోకడలపై పాతవర్గం ఫైర్ వంద మందికిపైగా సీనియర్ నాయకుల సమావేశం బండి సొంత జిల్లా నుంచే తిరుగుబాటుపై సర్వత్రా చర్చ కరీంనగర్, జనవరి 12 : పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సం జయ్ వ్యవహారశైల�
ఎరువుల ధర పెంపుతో ఎవుసం కుదేలు బీజేపీ ప్రభుత్వం రైతులను బతకనియ్యది 2022 కల్లా అన్నదాతల ఆదాయం రెట్టింపు అన్నరు ఉల్టా సాగు పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేస్తున్నరు రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చుత�
ఓం ప్రకాశ్ రాజ్భర్ జోస్యం లక్నో, జనవరి 12: ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో ప్రతి రోజు ఒకరిద్దరు మంత్రులు రాజీనామా చేస్తారని ఓబీసీ నేత, సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకా�
యూపీఏ-2 సర్కారుతో పోలిస్తే 1,130 శాతం ఎక్కువ విద్వేష ప్రసంగాలు చేసినవారిలో 80% కమలనాథులే ‘ఎన్డీటీవీ’ హేట్ స్పీచ్ ట్రాకర్ విశ్లేషణలో సంచలన విషయాలు న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలతో సమాజంలో అశాంతిని ప్రేరేపిం
Lucknow | మంత్రి పదవికి, బీజేపీకి రాజీనామా చేసిన దారా సింగ్ చౌహాన్ సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఆయన చేరికను సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ధృవీకరిస్తూ
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల నుంచి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఓ మాజీ ఎమ్మెల్యే కాషాయ పార్�
అధికార పార్టీకి మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు గుడ్బై సమాజ్వాదీ పార్టీలో చేరిక త్వరలో మరో 13 మంది ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరతారు ఎన్సీపీ అధినేత పవార్ వెల్లడి ఎస్పీతో ఎన్సీపీ, ఆర్ఎల్డీ పొత్తు పోటీకి మాయావత�
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచారంటూనే ఇతరత్రా ఆరోపణలు కూడా చేశారు. సీఎం కేసీఆర్ మీదా అవాకులు చెవాకులు మాట్లాడి తన అజ్ఞానాన్ని చాటుకొన్నారు. లోక్సభలో కాళేశ�