Srinivas Goud | బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటికావడం అసాధ్యమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్యకర్తలతో శ్రీనివాస్ గౌడ్ విస్తృత స్థాయి సమావ�
Ghulam Nabi Azad | కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ‘డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP)’ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీని చూస్తే విచిత్రమైన భావన కలుగుత�
Gadari Kishore Kumar | బీజేపీ మ్యానిఫెస్టోలో(BJP) చెప్పిందే చెబుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఈ పదేళ్లలో బీజేపీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్(Gadari Kishore Kumar )అన్నారు.
BJP | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha elections) భారతీయ జనతా పార్టీ (BJP) మరో జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో నాలుగు రాష్ట్రాలకు అభ్యర్థులను (candidates) ప్రకటించింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (Cantonment) ఉపఎన్నికకు బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. టీఎన్ వంశీ తిలక్ను (Vamshi Tilak ) పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యవర్గం ఓ ప్రకటనను విడుదలచేసింది.
ఎన్నికల సీజన్ వచ్చిందంటే ప్రతి పార్టీ ఓ మ్యానిఫెస్టో విడుదల చేయడం ఆనవాయితీ. పార్టీ ఇచ్చే వాగ్దానాలన్నిటిని గుదిగుచ్చి అందులో ఏకరువు పెడతారు. ఇటీవలి కాలంలో మ్యానిఫెస్టోలకు అందమైన పేరు పెట్టడమూ చూస్తున
ఈశాన్య రాష్ర్టాలు భారత్లో ఎప్పటికీ ప్రత్యేకమే. పేరుకు ఎనిమిది రాష్ర్టాలు ఉన్నప్పటికీ.. లోక్సభలో ఉండే సీట్ల సంఖ్య కేవలం 25 మాత్రమే. ఒక్క అస్సాంలోనే 14 స్థానాలు ఉంటాయి. కాంగ్రెస్ కంచుకోటగా ఉండే ఈశాన్య రీజి
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో కీలక అంకం మొదలు కానున్నది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమై.. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు పోరాడుదామ ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికలపై కోస్గిలోని లక్ష్మీనర్సింహ ఫంక్షన్ హాల్లో �
కాంగ్రెస్, బీజేపీపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆ పార్టీలు రాష్ర్టానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం వ
పదేండ్ల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపికి మద్దతు ఇచ్చి భంగపడ్డామని బీకేయూ నేత నరేశ్ టి కాయిత్ విచారం వ్యక్తం చేశారు. నాలుగేండ్ల క్రి తం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేసిన ఉద్యమం లో 750 మంది కర్షకు�
బీజేపీ ఆదేశాలతోనే ఎన్నికల సంఘం పనిచేస్తున్నదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క అల్లర్ల ఘటన జరిగినా ఈసీ కార్యాలయం బయట నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు.
పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అనభేరి, సింగిరెడ్డి స్మార�