ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని కేసీఆర్ చెబుతున్నారని, కాంగ్రెస్ను టచ్ చేసి చూడాలని, హైదరాబాద్లో తెలంగాణ భవన్ను పునాదులతో కూల్చేసి బీఆర్ఎస్ లేకుండా చేస్తానని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిర�
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోయి.. దోపిడీ, వివక్ష, పీడన నుంచి విముక్తి కలుగుతుందని ఆశించిన బీసీల ఆశలు అడియాసలయ్యాయి. స్వయం పాలనలోనూ ప్రజాస్వామ్యం ముసుగులో అగ్రకుల ప�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దశాబ్దకాలంగా ప్రజల ఆలోచనలను దారిమళ్లిస్తూ, వారి మెదళ్లపై థాట్ పోలీసింగ్ చేస్తూ యథేచ్ఛగా పాలన సాగిస్తున్నది. 2014, 2019, 2024 మూడు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తీసుకువచ్చిన �
Navneet Rana | మహారాష్ట్రలోని అమరావతి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవనీత్ రాణా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘మోదీ వేవ్’ లేదని ఆమె అన్నారు.
Priyanka Gandhi: ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయకుండా ఉంటే, అప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 180 సీట్లు కూడా దాటవని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అన్నారు. 400 సీట్లు వస్తాయని బీజేపీ ఎలా చెబుతోందని, వాళ్లేమైనా జ�
MK Stalin | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu Chief Minister), డీఎంకే (DMK) అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని, పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు కర్రుకాల్చి వాతపెడతారన్న భయంతోనే కొత్త డైలాగ్లు చెప్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు
కాంగ్రెస్ పార్టీపై డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధినేత గులాంనబీ ఆజాద్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీని గెలిపించాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్టు కొన్నిసార్లు తనకు అనిపిస్తుంటుం
ఈ సారి రాష్ట్రంలో భారీగా లోక్సభ సీట్లు గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి నేతల అసమ్మతి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. పైకి అంతా బాగుందన్నట్టుగా వ్యవహరిస్తున్నా.. మెజార్టీ నియోజకవర్గాల్లో క�
ఎన్నిక ఏదైనా విలక్షణ తీర్పు ఇవ్వడం తమిళుల ప్రత్యేకత. ఈ ఎన్నికల్లో ఒకే పార్టీకి ఏకపక్షంగా పట్టం కట్టే ఓటర్లు తర్వాతి ఎన్నికల్లో అదే పార్టీని దారుణంగా ఓడించి మరో పార్టీకి గంపగుత్తాగా సీట్లన్నీ అప్పగిస్త�
పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. గతంలో ఎంపీలుగా గెలిచిన వారు నాగర్కర్నూల్ పార్లమెంట్ను ఏమాత్రం అభివృద్ధ�
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన ప్రకటనలు మరిచిపోయి గజినీలా ప్రవర్తిస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే అమలు చేయలేదని, ఇప్పుడు కొత్�