బీజేపీ పాలనలో ఈడీ, సీబీఐ, ఐటీ ఎప్పుడు వస్తాయో తెలియడం లేదని బీఆర్ఎస్ కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ (Vinod Kumar) అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదని విమర్శి�
కర్ణాటక బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ ఆ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత లక్ష్మీ హెబ్బల్కర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళల మద్దతు బ�
హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, ‘క్వీన్' కంగనా రనౌత్పై కాంగ్రెస్ తరఫున రాజవంశీకుడు, మంత్రి రాజా విక్రమాదిత్య సింగ్ పోటీ చేయనున్నారు. విక్రమాదిత్య తండ్రి వీరభద్ర సి
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా బీజేపీ మ్యానిఫెస్టో ఉన్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఆర్భాటపు ప్రకటనలు తప్ప బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఏమీ లేదన్నారు. బీ�
బీజేపీకి ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వటం ఎంత సులభమో, వాటిని మరచిపోవడం కూడా అంతే సులభమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఎద్దేవా చేశారు. బీజేపీ కొత్త మ్యానిఫెస్టో గురించి మాట్లాడే ముందు ఆ పార్టీకి ధైర్య
రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం ‘రైతు దీక్ష’ చేపట్టనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు.ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడ�
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీయే కూటమి పార్టీలకు వ్యతిరేకంగా ఓటేయాలని ఆల్ ఒడిశా ఈపీఎఫ్ పెన్షనర్ల అసోసియేషన్ తమ సభ్యులు, వారి కుటుంబాలకు పిలుపునిచ్చింది. కనీస పింఛనుకు సంబంధించి కోర్టు ఆదేశాలను అమ�
ఐటీ శాఖ అధికారులు తమ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ చాపర్లో సోదాలు చేశారని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆదివారం ఆరోపించింది. కోల్కతా బెహలా ఫ్లైయింగ్ క్లబ్లో జరిగిన ఈ ఘటనలో చాపర్ను స్వాధీనం చేసుకుంటామ�
ఛత్తీస్గఢ్లో నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాడిన సల్వా జుడుం మాజీ నేత చిన్న రామ్ గోటా కుమారుడు ప్రకాశ్ కుమార్ గోటా లోక్సభ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా దిగారు. తనకు బీజేపీ, కాంగ్రెస్లపై నమ్మకం �
దేశం కోసం పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌ రస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించా�
భారత ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉన్నదని, అధికార బీజేపీ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నదని ప్రముఖ ఆర్థిక వేత్త జీన్ డ్రెజ్ ఆరోపించారు. ప్రస్తుత పరిణామాల మధ్య జరుగుతున్న లోక్సభ ఎన్నికలు దాదాపు రిగ్గింగ్�
Dharmapuri Arvind | సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మామూలుగా అయితే సీఎం రేవంత్ రెడ్డి సమర్థుడు అని అన్నారు. అదే కాంగ్రెస్లో ఉంటే ఆయన అసమర్థుడిగా మారిపోతారన