లోక్సభ ఎన్నికలకు బీజేపీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ‘సంకల్ప్ పత్ర’ పేరుతో 14 అంశాలతో కూడిన బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా
బీజేపీ ఆలోచన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమేనని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. బీజేపీ పాలనలో అభివృద్ధి, సంస్కృతికి రెండింటికీ ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. మానవ కల్యాణం, ప్రపంచ హితం కోసం ఎప్పుడూ ముందుంటామని వెల్ల
‘బీఆర్ఎస్ పని అయిపోంది.. అది ఇగ లేసుడు కష్టం’ అని సోషల్ మీడియా వేదికగా కొనసాగుతున్న ప్రచారాన్ని, ఆడుతున్న మైండ్గేమ్ను, జరుగుతున్న దుష్ప్రచారాన్ని చేవెళ్లసభ ద్వారా కేసీఆర్ తునాతునకలు చేశారు. బీఆర్�
కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మూడు నెలల్లోనే హామీల అమలులో విఫలమైందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ విమర్శించారు.
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. శనివారం వనపర్తి జిల్లా కొత్�
చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, ఆయన కుటుంబం అసలు దళితులే కారని పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అన్నారు. ఈ విషయాన్ని నిరూపించేందుకు తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ‘ఆపరేషన్ కమలం’తో కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.
ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. తప్పు చేసిన వారిని శిక్షించే సమయం వచ్చిందని, హామీలతో మోసగి�
దేశంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ, ఎన్డీఏ కూటమిని గద్దెదించడమే లక్ష్యంగా ప్రధాన ఎజెండాతో పార్లమెంటు ఎన్నికల్లో సీపీఎం, ఇండియా కూటమి ముందుకెళ్తున్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్ప�
KCR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఈ పదేండ్లలో ప్రజల్లో భావోద్వేగాలు పెంచడం తప్ప ఒక్క మంచి పని కూడా చేయలేదు. అయ�