ప్రస్తుత ఎన్నికల్లో పార్టీల ప్రచారం ఎలా ఉన్నా.. సగటు ఓటరు మాత్రం తన సమస్యల చుట్టే ఆలోచిస్తున్నాడు. నిరుద్యోగం, ధరలే ప్రధానంగా ఓటేస్తామని 50శాతం మంది అభిప్రాయ పడినట్టు లోక్నీతి తాజా సర్వే వెల్లడించింది.
గుంటూరుకు చెందిన నజీరుద్దీన్ను పెళ్లి చేసుకున్న గుంటూరు వాస్తవ్యురాలైన కావ్య-నజీరుద్దీన్కు వరంగల్ ప్రజలు ఎందుకు ఓటెయ్యాలని వరంగల్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేశ్ ప్రశ్నించారు. గురువారం
తమిళనాడులో బీజేపీకి వ్యతిరేకంగా లక్షలాది పోస్టర్లు వెలిశాయి. లోక్సభ మొదటి దశ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇవి సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ ఈ పోస్
Misa Bharti | బీహార్కు చెందిన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రోలర్ బాండ్లు పెద్ద కుంభకోణమని ఇటీవల ఆరోపించారు. ‘ఇండియా’ బ్లాక్ కూటమి అధికారంలోకి వస్త�
ఎన్నికల ప్రచారంలో భాగంగా వీధుల్ని శుభ్రం చేయడం, పసి పిల్లలకు స్నానాలు చేయించడం వంటి పనులను రాజకీయనేతలు చేస్తుంటారు. అయితే, బెంగాల్లోని ఉత్తర మాల్దా బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్మూ తాజాగా చేసిన ఓ పని వివాదాన్�
ప్రధాని మోదీపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విరుచుకుపడ్డారు. అవినీతి యూనివర్సిటీకి చాన్స్లర్ కావడానికి మోదీయే తగిన వ్యక్తి అని పేర్కొన్నారు. బుధవారం ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలు,
మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న ఎన్డీయేకు ఈసారి బీహార్లో బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు లోక్సభ ఎన్నికల్లోనూ ఎన్డీయేకు కలిసొచ్చిన బీహార్లో ఇప్పుడు గట్టి పోటీ �
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు బీజేపీపై, ఆంధ్రజ్యోతి పత్రికపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
కాంగ్రెస్ ఇప్పుడు ఎల్లో కాంగ్రెస్, గ్రీన్ కాంగ్రెస్, గాంధీ కాంగ్రెస్ అనే మూడు గ్రూపులుగా విడిపోయిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి వ్యాఖ్యానించారు.
లోక్సభ ఎన్నికల్లో అనిల్ కుమార్ గాలికి బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కొట్టుకుపోవాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. జహీరాబాద్ లోక్సభ స్థానంపై గులాబీ జెండాను ఎగ�
భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. బుధవారం మణుగూరులోని డీవీ ఫంక్షన్ హాలులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకట�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ నిలిపిన అభ్యర్థులను చూస్తుంటే ‘మోదీ బడే భాయ్.. రేవంత్రెడ్డి ఛోటే భాయ్' అనడంలో ఎలాంటి సందేహం లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు.
లోక్సభ ఎన్నికల వేళ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఇప్పటికే సతమతమవుతున్న ఆమ్ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఢిల్లీ మంత్రి రాజ్కుమార్ ఆనంద్ బుధవారం తన పదవికి, పార్టీ సభ్యత్వానికి ర�
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ సమిష్టిగా పనిచేసి అభ్యర్థి నీలంమధు విజయానికి కృషి చేయాలని మంత్రి కొండాసురేఖ పిలుపునిచ్చారు.