గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం ఏకగ్రీవంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారిత�
‘దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపద మొత్తం ముస్లింలకు పంచుతుంది.. మహిళల మంగళసూత్రాలనూ వదలరు, ముస్లింలకే పంచేస్తారు..’ రాజస్థాన్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగం ఇది.
ఇవన్నీ ప్రధాని మోదీ ఆదేశాల మేరకు మోదీ 3.0 కోసం మంత్రిత్వ శాఖలు రూపొందిస్తున్న పంచవర్ష, 100 రోజుల ప్రణాళికల్లో భాగమే. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని దూరదర్శన్ తన నీలి రంగు లోగోను కాషాయ రంగులోకి మార్చడం వివాదాస్�
ఇచ్చిన హామీలు అమలు చేయలేని సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్ సర్కారును విమర్శించడం సరికాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నా రు. రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేశారని మండిపడ్డారు. సోమవారం జ�
నదుల అనుసంధానం పేరిట తెలంగాణకు జీవనాధారమైన గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమ
రైతులకు పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, వచ్చే సీజన్లో క్వింటాల్ ధాన్యానికి రూ.500 అదనంగా బోనస్ ఇచ్చి కొనుగోళ్లు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని, ఆయా పార్టీల నాయకుల మాయమాటలు నమ్మి ప్రజలు ఆగం కావద్దని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఎల్గూర్రంగంపేట, ఎల్గూర్స్టేషన్, నర్సానగర్, బిక్కోజీనాయక�
ఖమ్మం లోక్సభ నియోజకవర్గానికి నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మంగళవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డికి చెందిన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆ పార్టీ నాయకులు మద్దినేని స్�
మహబూబ్నగర్లో ఈనెల 26న నిర్వహించే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవా�
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. సూరత్ లోక్సభ స్ధానాన్ని పోటీ లేకుండా బీజేపీ కైవసం చేసుకున్న అనంతరం తన నామినేషన్ తిరస్కరణకు గురవడంతో కాంగ్�
KTR | శ్రీరాముడు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే కాదు.. రాముడు అందరివాడు.. అందరికీ దేవుడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ ఓడిపోయినా కూడా శ్రీరాముడికి ఏం కాదు అని కేటీఆర్ పేర్కొన్న�
చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి తన ఆస్తులు రూ. 4వేల కోట్లుగా వెల్లడించారు. నామినేషన్ దాఖలు సందర్భంగా సోమవారం అఫిడవిట్లో తన కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించారు.