కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దేశం నియంతృత్వం దిశగా సాగుతున్నదని అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు భారీగా వస్తున్నాయి.
‘హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతున్నామం’టూ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోలోపల భయపడుతున్నారా?’ ఫేస్బుక్లో ఓ నెటిజన్ ప్రశ్న.
బీజేపీకి చెందిన ఓ కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా పెండ్లి పత్రికపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు ఫొటోను ముద్రించి ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు.
గుజరాత్లోని సూరత్ లోక్సభ బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి సౌరభ్ పార్ది సోమవారం అధికారిక ప్రకటన చేశారు.
ఖమ్మంవాసిని నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఆయన ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఖమ్మం వాసులకు నాగర్కర్నూల్ ప్రజలపై ప్రేమ ఎందుకుంటుం ది. ఎన్నికలు ముగియ�
కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్పకు బీజేపీ షాక్ ఇచ్చింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు ఆయనను పార్టీ నుంచి ఆరేండ్లపాటు బహిష్కరి�
లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లోని మమతాబెనర్జీ సర్కారు భారీ షాక్ తగిలింది. 2016లో చేపట్టిన 25,753 మంది టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువ
Sachin Pilot : పదేండ్ల ఎన్డీయే ప్రభుత్వంలో రికార్డు స్ధాయిలో నిరుద్యోగం ఎందుకు వెంటాడుతోందనేది కాషాయ పాలకులు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ నిలదీశారు.
దేశంలో బీజేపీ కంచుకోటగా చెప్పే రాష్ర్టాల్లో మధ్యప్రదేశ్ ముందు వరుసలో ఉంటుంది. 1999 నుంచి అన్ని లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్పై బీజేపీ ఇక్కడ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తున్నది.
దక్షిణాది రాష్ర్టాల్లో పట్టుకోసం ఉన్నట్టుండి బీజేపీ కొత్త రాగం ఎత్తుకున్నది. ఎన్నికల్లో తన స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణను సమిధ చేయాలని చూస్తున్నది. నదుల అనుసంధానం పేరిట ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాల
దేశాన్ని ‘వికసిత్ భారత్'గా మార్చాలని తమ పార్టీ చూస్తుంటే, ‘విభజన భారత్' కోసం కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎంపీ కే లక్ష్మణ్ విమర్శించారు.