అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ‘ఆర్థిక సర్వే’ చేపడుతామంటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడం రాజకీయ దుమారాన్ని రేపుతున్న సమయంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకు�
‘ఈసారి 400కు పైగా సీట్లు సాధించి హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతున్నాం’ అంటూ మొన్నటివరకూ ధీమాగా చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ ప్రచారంలో రూటు మార్చారు. ‘వికసిత్ భారత్' ఆవిష్కరిస్తామంటూ నిన్నటివరకూ ఊదరగ�
‘చౌటుప్పల్కు ఫ్లోరైడ్ రిసెర్చ్ సెంటర్ను కేంద్రం ఇచ్చినట్టే ఇచ్చి తన్నుకుపోయింది. ప్రపంచంలోనే అత్యధిక శాతం ఫ్లోరైడ్ ప్రభావం ఉన్న ఉమ్మడి నల్లగొండపై కేంద్రం చిన్నచూపు చూస్తున్నది. ఈ ప్రాంత ప్రజల శ్�
‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చీకటి దోస్తులు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ను గెలిపించేందుకు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది. బండి మత రాజకీయాలు తప్ప అభివృద్ధి మాట ఎత్తడు’ అని బ�
Manish Tewari : కాషాయ పాలకులు మళ్లీ అధికారంలోకి వస్తే దేశానికి ఇవే చివరి ఎన్నికలవుతాయని, అందుకే మోదీ సర్కార్ను నిలువరించేందుకు ఇండియా కూటమి బరిలో నిలిచిందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ పేర్కొన్న�
KTR | బీజేపీని అడ్డుకునే దమ్ము ఒక్క బీఆర్ఎస్కే ఉందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా బీజేపీని అడ్డుకున్నది బీఆర్ఎస్ మాత్రమే అని స్పష్టం చేశారు.
Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్బ్రాండ్గా పేరుగాంచిన ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ (Kangana Ranaut) లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది.
KTR | అసెంబ్లీ ఎన్నికల ముందు అభయహస్తం పేరిట హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. నాలుగు నెలలుగా వాటిని నెరవేర్చకుండా భస్మాసుర హస్తం చూపెడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మండిపడ్డ�
KCR | రాష్ట్రంలో ఎన్నికల తరువాత ఏమైనా జరిగే అవకాశం ఉన్నదని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బతికనిచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
గుజరాత్లోని సూరత్ లోక్సభ బరిలో కాంగ్రెస్ తరుఫున నిలబడ్డ అభ్యర్థి నీలేశ్ కుంభని కనిపించట్లేదని స్థానిక మీడియా తెలిపింది. రేపోమాపో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు వెల్లడించింది. దీంతో కుంభని ఇ�
KCR | బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ధీమా వ్యక్తంచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో 8 నుంచి 12 స్థానాల్లో బీఆర్ఎస్ అభ�
ముస్లింలే లక్ష్యంగా చొరబాటుదారులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అవే తరహా వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్లోని టోంక్లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ క�
సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతా ఒక పరిస్థితి ఉంటే ఒడిశాలో మాత్రం విభిన్న రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. అన్ని రాష్ర్టాల్లో ప్రత్యర్థి పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటే ఒడిశాలో మాత్రం స్నేహపూర్వక పోటీ నెలకొన్నద