దేశంలో వారసత్వ పన్ను ఉండాలని, మరణించిన వారి ఆస్తుల్లో 55% వాటాను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత, గాంధీల కుటుంబానికి సన్నిహితుడు శామ్ పిట్�
రూ.2 లక్షల రైతు రుణమాఫీపై తమకొక ప్రణాళిక ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఆదాయాన్ని పెంచుకోవడం, పన్నులు రాబట్టడం, దుబారా ఖర్చులు తగ్గించుకోవడం, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా ఆగస్టు 15లోపు ర
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసినట్టు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా.. సమయం, తేదీ, వేదిక మీరే నిర్ణయించండి’ అని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ అబ�
ఈటల రాజేందర్ను ఉద్దేశించి అన్న వ్యాఖ్యలపై మాజీమంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. ‘ఎదురుపడిన మనిషిని మాట వరసకు నువ్వే గెలుస్తావ్ అని అన్న. దానికి సోషల్ మీడియాలో తిప్పుతుండ్రు.
KTR | దమ్ముంటే హరీశ్రావు సవాల్కు రేవంత్ రెడ్డి స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో గెలవడం కూడా కష్టమే అని కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి నార్త్ ఇండియాలో ఎదురు గాలులు వీస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారత ప్రజలు మోదీ నాయకత్వాన్ని తిరస్కరిస్తున�
బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని, బ్రిటిష్ జనతా పార్టీ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మతాలు, జాతుల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని దోచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.
ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని, లేకపోతే మీ ఇండ్లమీదకు బుల్డోజర్లను పంపిస్తామని అస్సాంలోని హైలకండీ జిల్లాలోని బుటుకుసీ గ్రామంలోని ముస్లింలను అక్కడి అధికారులు బెదిరించారు.
గూగుల్లో రాజకీయ ప్రకటనలు ఇచ్చే విషయంలో కేంద్రంలోని అధికార బీజేపీ ముందున్నది. గూగుల్, ఆ సంస్థ వీడియో ఫ్లాట్ఫాం యూట్యూబ్పై ప్రకటనలకు 100 కోట్లపైగా ఖర్చు చేసిన దేశంలోనే తొలి పార్టీగా బీజేపీ నిలిచింది.
రెండు నెలల కిందట ఫిబ్రవరి 5న పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాబోయే లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయే కూటమికి 400 సీట్లు సాధించడ�
ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను సరిగ్గా అమలు చేయకుండా ప్రజలకు మొండిచేయి చూపుతున్నదని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. శుక్రవారం నిజాంపేటలో