KTR | లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా న్యూస్ 24 చానెల్ సర్వే వివరాలు వెల్లడి అయ్యాయి. ఈ సర్వేలో బీఆర్ఎస్ పార్టీ లోక్స
BJP | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్త బిచ్చగాడిలా మాట్లాడుతున్నాడని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి విమర్శించారు. మత, కుల పరమైన చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నాడు అని ధ్వజమెత్తారు
KTR | ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ట్వీట్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మహిళలపై కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి (Congress) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్షయ్ కాంతి బాబ్ (Akshay Kanti Bamb) తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో తొలి దశ తేడా కొట్టడంతో మతపరమైన అంశాలను తెర మీదకు తెచ్చిన బీజేపీకి రెండో దశలోనూ అడియాసలే మిగిలాయా? పోలింగ్ శాతం తగ్గడం, ప్రత్యేకించి బీజేపీకి పట్టున్న రాష్ర్టాల్లో మరింత తగ్గడం కమ�
తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతూ నిండా ముంచిన వ్యక్తి ప్రధాని మోదీ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. బీజేపీకి ఓటు వేస్తే కల్లోలం సృష్టిస్తారని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దుక�
రిజర్వేషన్ల అంశంపై బీజేపీ తన విధానమేంటో వెల్లడించాలని, దీనిపై ఆ పార్టీ అగ్ర నాయకత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రి�
సీఎం రేవంత్రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేదంటే గద్దె దిగిపోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివ�
మూడోసారి అధికారాన్ని నిలుపుకోవాలని భావిస్తున్న బీజేపీ గుజరాత్పై గంపెడాశలు పెట్టుకున్నది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడ మంచి ఫలితాలు సాధించవచ్చని బీజేపీ నమ్మకంగా ఉన్నద�
కాంగ్రెస్ ఎమ్మెల్సీ, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి జీవన్రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఆదివారం ఫిర్యాదు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియోను జీవన్రెడ్డి ఎ
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు పెత్తనం చెలాయించడం పాత నాయకత్వానికి మింగుడుపడడంలేదు. ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీలో అసంతృప్తి జ్వాల లు రోజురోజుకూ
అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అడ్రస్, ఆఫీస్ లేని పసుపు బోర్డు ఎక్కడా అని బీజేపీ అభ్య�
మెదక్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే అని, బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేరని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం దుబ్బాక నియోజక�
ఒడిషాలో బీజేడీ, బీజేపీలు కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రపారాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ బీజేపీ, బీజేడీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోదీ ఉపన్యాసాలను వింటే చినుకు రాలకుండానే గంటల తరబడి ఉరిమే మబ్బులు గుర్తుకువస్తున్నాయి. అలాగే బయటకు రాక, లోపలికి పోక అక్కడే కదలాడే సోడాబుడ్డిలోని గోలీని తలపిస్తున్నాయి. తన పదేండ్ల పాలనలో ‘ఆయిల్,