KCR | ప్రధాని నరేంద్రమోదీ, సీఎం రేవంత్రెడ్డి ఇద్దరూ ఒకటేనని, పైకి మాత్రమే వేర్వేరుగా కనిపిస్తున్నట్టు నాటకాలు అడతారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇద్దరూ మిలాఖత్ కాకపోతే రేవంత్పై విచారణకు �
KCR | ‘లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ 12 సీట్లు గెలుస్తుంది.. తెలంగాణకు ప్రధాన శత్రువులైన బీజేపీ, కాంగ్రెస్లతో మా పోరాటం కొనసాగుతుంది’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఏఎన్ఐకి మంగళ
ఇండోర్ లోక్సభ స్థానం నుంచి నామినేషన్ ఉపసంహరించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నామినేషన్ వేసిన మరునాడే అక్షయ్ బామ్ మీద 17 ఏండ్ల పాత ఘటనలో హ�
దేశంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, బీఆర్ఎస్కు 12 సీట్లు ఇస్తే నామా నాగేశ్వరరావును కేంద్రమంత్రిని చేస్తానని కేసీఆర్ అంటున్నారని, ఆయనను మాత్రం ఇండియా కూటమిలో చేరనిచ్చేది లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా బీజేపీ బలంగా ఉన్న అనేక రాష్ర్టాల్లో ఈ విడదలో ఎన్నికలు జరిగాయి. 2019 ఎన్నికల్లో నమోదైన 69 శాతంతో పోలిస్తే.. మొదటి దశలో కూడా దాదాపుగా 65 శాతమే పోలింగ్ నమోదైంది. తొలుత అ�
ఎస్సీ వర్గీకరణలో మోసం చేసిన కాంగ్రెస్ను ఓడించడమే లక్ష్యంగా మాదిగలు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని హరిత రిసార్ట్లో �
పార్లమెంటు ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్లో నేతల మధ్య అంతర్గత విభేదాలు, బీజేపీకి క్యాడర్ లేక ఆ పార్టీ అభ్యర్థులు డీలా పడుతుండగా.. బీఆర్ఎస్ అభ్య�
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు.. ఆయన భాష చూస్తుంటే ఇంకా పీసీసీ హోదాలోనే కొనసాగుతున్నట్లు అనిపిస్తున్నది అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట మున్స�
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవని.. రిజర్వేషన్లను కాలరాసే బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో మంగళవారం పరకా�
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లకు ఓటువేస్తే రేషన్ కార్డులను రద్దు చేసి, ప్రజా సంక్షేమ పథకాలను ఆపేస్తారని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ అభ్య ర్థి వెంకట్రామిరెడ్�
ఎస్సీలపై దాడి కేసులో పలువురు బీజేపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. దీంతో పలువురు పరారీలో ఉన్నారు. బీజేపీ సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్రెడ్డి, పత్రి శ్రీనివాస్తోపాటు మరికొందరిపై 447, 427, 324, 307
కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా
Ramniwas Rawat | లోక్సభ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే రామ్నివాస్ రావత్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ రాజీనామా చేసి వెంటనే బీజేపీలో చేరా�