అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్, బీజేపీ సాగిస్తున్న ప్రచారంలో వీసమెత్తు నిజం లేదని తేలిపోయింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచార సరళిని పరిశీలిస్తే ఈ రెండు జాతీయ పార్టీలు రాష్ట
లోక్సభ ఎన్నికల్లో 400కుపైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకొన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. 200 సీట్లు కూడా దాటవనే విశ్లేషణలు వినిపిస్తున్
తమకు రిజర్వేషన్లు నిరాకరించడమే కాక, దాని కోసం ఆందోళన చేస్తున్న వారిని కేసులు, అరెస్టులతో వేధిస్తున్న మహారాష్ట్రలోని మహాయుత్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో మరాఠా సామాజిక వర్గం తగిన విధంగా బుద్ధి చెబుతుందన
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానాపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 8న చంపాపేట లక్ష్మిగార్డెన్లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ బీజేపీ అభ్యర్ది �
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడికి లేఖ రాసిన ఆ పార్టీ నేత, న్యాయవాది జీ దేవరాజె గౌడను కర్ణాటక పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తనన
ఇటీవల మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ ఉపసంహరించుకొని, బీజేపీలో చేరిన అక్షయ్ బామ్కు గట్టి షాక్ తగిలింది. 17 ఏండ్ల క్రితం నాటి ఓ హత్యాయత్నం కేసులో అక్షయ్తోప�
ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యుల రాజీనామా, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై చర్యలు తీసుకునే అంశాలపై మే నెలాఖరు లేదా జూన్ తొలి వారంలో తుది నిర్ణయం తీసుకుంటానని హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ కుల్దీప్ సిం�
రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించడం ఒక్క బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సంపత్గౌడ్ అన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని ఐలాపూర్ గ్రామంలో ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి శ�
లోక్సభ ఎన్నికల్లో ప్ర శ్నించే గొంతుకైన ఆర్ఎస్పీని గెలిపించుకుందామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వనపర్తిలోని గాంధీచౌక్, అంబేద్కర్ చౌరస్తా, సంతబజార్, పీర్లగుట్
‘మహబూబ్నగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం.. కాదనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ముందుకొస్తే క్లాక్టవర్ చౌరస్తాలో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా’ అని బీఆర్ఎస్ పాలమూరు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీన�
దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీజేపీకి 200 సీట్లు కూడా రావని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 10-12 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల �
NOTA | కాంగ్రెస్ అభ్యర్థి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. నామినేషన్ వేసిన ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థి పోటీలో లేకుండాపోయారు. ఈ నేపథ్యంలో ‘నోటా’తో బ
KCR | గోబెల్స్ అనేటోడు బతికి ఉంటే పాప వాడు సిగ్గుతో చనిపోతుండే.. అంత గోబెల్స్ ప్రచారం చేస్తది బీజేపీ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పదేండ్ల కాలంలో ట్రాష్, గ్యాస్ తప్ప.. మోదీ చేసిందేమీ లేదు..
KCR | తెలంగాణలో బీజేపీకి వన్ ఆర్ నన్ సీట్లు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్కు 12 నుంచి 14 సీట్లు వస్తాయని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన�