లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగే ప్రజలపై బెదిరింపులకు పాల్పడ్డారు. తమ పార్టీకి ఓటేయకుంటే మీ గ్రామానికి కరెంట్ కట్ చేయిస్తానంటూ హెచ్చరికలు చేశారు. ఈ విషయంలో వెనక్కు తగ్గే స�
తన హాస్యం ద్వారా ప్రేక్షకులను నవ్వించే కమెడియన్ రంగీలా ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని అనుకరించే 29 ఏండ్ల శ్యామ్ రంగీలా కామెడీ ద్వారానే రాజకీయాలు చేస్తానంటూ ఏకంగా ఆయన మీదనే
‘అబ్ కీ బార్.. 400 పార్'- ఇది లోక్సభ ఎన్నికల ప్రారంభానికి ముందు బీజేపీ హోరెత్తించిన నినాదం.రెండు దశల పోలింగ్ తర్వాత ఆ పార్టీ కనీసం ఆ పదం కూడా ఉచ్ఛరించడం లేదు. దీనిని బట్టే దేశంలో బీజేపీ పరిస్థితి ఏమిటో అర�
మోదీ రాష్ర్టానికి రావడానికి రెండు రోజుల ముందు.. టీపీసీసీ సోషల్ మీడియా ఖాతాల్లో ఫేక్ వీడియో పోస్ట్ అయ్యింది. సీఎం రేవంత్రెడ్డి ప్రెస్మీట్ పెట్టి బీజేపీని విమర్శించారు. మోదీ రావడానికి ఒకరోజు ముందు.. �
మంత్రి పొన్నం ప్రభాకర్ పెద్ద అవినీతి పరుడని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన అవినీతి, ఆరోపణలు, వ్యవహారశైలిని చూసి కాంగ్రెస్ నేతలే అసహ్యించుకుంటున్నారని విమర్శించ�
ఎన్నికల వేళ సీఎం రేవంత్రెడ్డి గాడిదగుడ్డును తలపై పెట్టుకుని ఊరేగుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. తమ పాలనలో కాంగ్రెస్ ప్రజలకిచ్చింది ఇదేనని చెప్తున్నట్టు ఉన్నదని ఎద్
మే డే స్ఫూర్తితో దేశంలో బీజేపీ ఫాసిస్టు పాలనకు చరమగీతం పాడాలని ఆలిండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వస్తున్న ప్రజాస్పందన చూసి కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయని, అందుకే 48 గంటల పాటు ఆయన ప్రచారాన్ని ఆపించాయని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన�
Adhir Ranjan Chowdhury | తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి కంటే బీజేపీకి ఓటు వేయడం మంచిదని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయన బీజేపీ బీ-టీమ�
Loksabha Polls 2024 : శివుడు, రాముడిని ఉద్దేశించి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ నేతలకు తొలి నుంచీ రాముడి పట్ల శత్రుభావం ఉందని మండిపడ్డారు.
Rupali Ganguly | లోక్సభ ఎన్నికల వేళ ప్రముఖ నటి రూపాలీ గంగూలీ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ నాయకుల సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ హయాంలో ఒక యజ్ఞంలా జరుగుతు�
No jobs | ఏండ్లకేండ్లు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోకపోవడం, ప్రైవేటు ఉద్యోగాల కల్పన లేకపోవడంతో నిరుద్యోగిత రేటు అంతకంతకూ పెరుగుతున్నదని సెంటర్ ఫర్ మా నిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐ�
Lok Sabha elections | కేంద్రంలో ఎవరు అధికారం చేపట్టాలనేది నిర్ణయించడంలో మహారాష్ట్రది కీలకపాత్ర. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నది ఇక్కడే. 48 స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఈసారి రాజకీయ సమీకరణా�