ఇవి తెలంగాణ భవిష్యత్, తలరాతను మార్చే ఎన్నికలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయడానికి చంద్రబాబు లాంటి వాళ్లు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. వాళ్ల ఆటలు స�
2019 నుంచి ఇప్పటివరకు విపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు కనీసం 27 సార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.
ఎన్నికల యుద్ధ సందర్భంలో ‘కుమ్మక్కు’, ‘బీ టీం’ అంటూ యథేచ్ఛగా పేలుతున్నయి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు జాతీయ పార్టీలు. ఈ రెండు పార్టీల టార్గెట్ బీఆర్ఎస్సే. వాటిని ఆ స్థాయిలో హడలెత్తిస్తున్
దక్షిణాదిన 50 సీట్లు సాధించాలని బీజేపీ పెట్టుకున్న లక్ష్యానికి ప్రజ్వల్ రేవణ్ణ రూపంలో భారీ గండి పడింది. కర్ణాటకపై కమలం పార్టీ పెట్టుకున్న ఆశలన్నీ ఒకే దెబ్బకు ఆవిరయ్యాయి.
ప్రధాని మోదీ బెంగాల్ పర్యటనకు ముందు బీజేపీకి షాక్ తగిలింది. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ రాజ్భవన్లో పనిచేస్తున్న తాత్కాలిక మహిళా ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేశ
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్రెడ్డికి శిక్ష తప్పదని, జూలైలో జైలుకు వెళ్లడం ఖాయమని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్, రాత్రి సా
తెలంగాణలోని కమ్మ కులస్థులు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలో చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కమ్మకుల సమాజం పేరిట సీఎం రేవంత్రెడ్డికి రాసిన లేఖ ఒకటి సోషల్ మీడియా వైరల్ అవుతున్నది. కాంగ్రెస్కు
అదేదో తెలుగు సినిమా డైలాగ్లాగా ‘నాకు నేనే పోటీ, నాతో నేనే పోటీ, నాకు ఎవరు ఎదురొచ్చినా తొక్కిపడేస్తా’ అనే విధంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని దక్కించుకోవడం కోసం, దాన్ని నిలబెట్టుకోవడం కోస
హలో! ఎవరైనా ఉన్నారా? రండి.. వచ్చి కాంగ్రెస్లో చేరండి.. మంచి తరుణం మించితే దొరకదు అంటూ కాంగ్రెస్ చేరికల కమిటీ చేసిన ప్రకటన మూన్నాళ్ల ముచ్చటే అయింది. టీపీసీసీ చేరికల కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటుచేసింది.
రెండు మూడు నెలలుగా బీజేపీ రాష్ట్ర నేత లు చేస్తున్న ఆరోపణలు ఇవి. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ‘రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు’ అంటూ బ హిరంగసభలో విమర్శించిన పరిస్థితి.‘ట్యాక్స్