నైజాం రాష్ట్రం (తెలంగాణ) భారతదేశంలో విలీనమైనప్పటి నుంచి ఈ ప్రాంతం మీద గత 75 ఏండ్లుగా అప్రతిహతంగా సాగుతున్న అన్యాయాలకు ఆద్యుడు జవహర్లాల్ నెహ్రూ! అసలు దేశంలో ఈ ప్రాంత కలయికే అబద్ధాల మీద జరిగింది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందేశ్ఖాలీ ఉదంతం ఒక పెద్ద కుట్ర అని టీఎంసీ ఆరోపించింది. కేవలం బెంగాల్పై ద్వేషం, అధికార కాంక్షతో బీజేపీ ఈ క్రూరమైన చర్యకు పాల్పడిందని విమర్శించింది.
గృహరుణమో, కారు రుణమో.. ఒక్కనెల ఈఎంఐ కట్టకుండా ఆపండి.. బ్యాంకు నుంచి వందలాది ఫోన్లు వస్తాయి. రెండో నెల కూడా ఈఎంఐ జమచేయకపోతే ఇంటికి ఏకంగా నోటీసులు, జప్తు చేస్తామంటూ బెదిరింపులు వస్తాయి.
టికెట్ కోసం దరఖాస్తులు.. అధిష్ఠానానికి వేడుకోలు.. టికెట్ ఇవ్వకపోతే పార్టీ ఆఫీసుల ముందు ఆందోళనలు. ప్రతి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో కనిపించే సీన్ ఇది.
రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను కుదిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. కనీసం 15 జిల్లాలను రద్దు చేస్తారన్న ప్రచారంతో ఆయా జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు.
Arvinder Lovely | కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఢిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అరవిందర్ లవ్లీ మళ్లీ బీజేపీలో చేరారు. అరవిందర్ లవ్లీతోపాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు రాజ్ కుమార్ చౌహాన్, నసీబ్ సింగ్, నీర
Hyderabad | పార్లమెంటు ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వ�
Harish Rao | రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తుందని, రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాం�
కాంగ్రెస్ చెప్పినట్టు రాష్ట్రంలో మార్పు మొదలైందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ వచ్చాక మళ్లీ తాగునీటి కొరత వచ్చిందని, ప్రజలకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయని, విద్యుత్ సరఫరాలో మ�
ఉద్యమగడ్డ ఓరుగల్లులో లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పదవుల కోసం పార్టీలు మారి.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల�