BJP Issues Notice To UP MLA | బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇండిపెండెంట్గా నామినేషన్ వేశాడు. దీనిపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ఎమ్మెల్యేకు నోటీస్ జారీ చేసింది.
వరంగల్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని పార్టీ అభ్యర్థి సుధీర్ కుమార్ (Sudheer Kumar) అన్నారు. బీజేపీ, కాంగ్రెస్లకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు.
సార్వత్రిక ఎన్నికల మూడో దశకు రంగం సిద్ధమైంది. మే 7న 92 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రచారపర్వం ముగిసింది. దేశ రాజకీయాల్లో కీలక నేతలుగా ముద్రపడ్డ వారికి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి.
గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ నేతలది పూటకోమాట.. రోజుకో అబద్ధం! అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రారంభించిన గ్యారెంటీల గారడీని కాంగ్రెస్ నేతలు లోక్సభ ఎన్నికల ముంగిట కూడా కొనసాగిస్తున్నారు.
లోక్సభ మూడో దశ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడింది. 11 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 92 స్థానాలకు ఈ నెల 7న(మంగళవారం) పోలింగ్ జరుగనున్నది.
బీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు గులాబీ పార్టీలో చేరుతున్నారు. తాజాగా వర్ని మండలం శంకోరా గ్రామ మాజీ ఎంపీటీసీ మంగ్యానాయక్తోపాటు పలువురు ఆదివారం మాజీ స్పీకర్ పోచ
వికాసం అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే వినోద్ అని.. ఈ ఎన్నిక ల్లో కారు గుర్తుకు ఓటేసి వినోద న్నను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు విజ్ఞప్తి చేశారు.
Amit Shah | తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ (రాహుల్/రేవంత్)టాక్స్ విధిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రం నుంచి కోట్ల రూపాయల టాక్స్లు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారని �