హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ 400 మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలోని శివమొగ్గలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీ మాట�
‘ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీకి ఈ గతి పట్టింది. రైతులంతా సహకార సంఘంగా ఏర్పడితే కేసీఆర్ హయాంలో పూర్తిస్థాయి మద్దతు ఇచ్చి ఫ్యాక్టరీని తెరిపించేందుకు ముంద�
ప్రజలకు లేనిపోని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు వాటి అమలు విషయంలో ఊసెత్తడం లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగ
తెలంగాణకు ఏమీ ఇవ్వకుండా అన్యాయం చేసిన ప్రధాని మోదీకి కర్రుకాల్చి వాత పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా గురువారం సిద్దిపేటలో నిర్వహించిన �
KTR | రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం వైఖరి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక పార్టీకి, కొంతమంది నాయకుల ఆధీనంలో ఎన్నికల సంఘం ఉన్నట్టుంది అని క�
KTR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభంతో కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెల్లో దడ పుట్టిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ బ�
Raebareli | ఉత్తరప్రదేశ్లో కీలకమైన రాయ్బరేలీ (Raebareli) లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. 2004 నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానంలో మంత్రి దినేష్ సింగ్ను మళ్లీ పోటీకి దించింది.
KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ కనుసన్నల్లో కేంద్ర ఎన్నికల సంఘం నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న మోదీక�
Shashi Tharoor : లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు దాటుతాయని బీజేపీ చెప్పుకోవడం ఓ జోకు అని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. 300 సీట్లు దాటడం కూడా అసాధ్యమని, ఆ పార్టీ 200 సీట్లకే ఛాలెంజ్ చేస్తోందని ఆయన ఆరోపించారు.
Anil Vij | సొంత పార్టీలోని కొందరు తనను అపరిచితుడ్ని చేశారని బీజేపీ సీనియర్ నేత, హర్యానా మాజీ హోం మంత్రి అనిల్ విజ్ (Anil Vij) వాపోయారు. అయితే సొంత వారిగా భావించే వారి కంటే కొన్నిసార్లు అపరిచితులే ఎక్కువగా పని చేస్�
Uttam Kumar Reddy | మళ్లీ బీజేపీ(BJP) అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు(Reservations) రద్దు చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఓటమితో బీఆర్ఎస్ పనైపోయిందని జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు భ్రమపడ్డాయి. ఇక తమదే రాజ్యమని సంబురపడిపోయాయి. కేసీఆర్ అనారోగ్యం, ఇతర సమస్యలు బీఆర్ఎస్ను ముందుకు కదలనీయవని, ఇక బీఆర�