Amit Shah | ఎన్నికల వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)కు సంబంధించిన ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా అమిత్ షా తీవ్రంగా స్పందించారు.
2014లో అధికారంలోకి రావడానికి ముందు నరేంద్ర మోదీ రైతులపై ఎన్నో హామీలు కురిపించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. చిన్న, సన్నకారు రైతులకు పింఛన్ మంజూరు చేస్తామన్నారు.
ప్రజల వ్యక్తిగత సంపద హక్కుల విషయంలో జాతీయపార్టీలు రెండూ దొందూ దొందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇటీవల తొలిదశ లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రచారంలో ఈ పన్ను అంశాన్ని లేవనెత�
కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపిన జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్లో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. సెక్స్ వీడియోల గురించి బీజేపీ హోలెనర్సిపుర అసెంబ్లీ అభ్యర్థి దేవరాజె గౌడ
గత ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఛత్తీస్గఢ్లో ఇప్పుడు లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్నది. ఈసారి రాష్ట్రంలోని 11 స్థానాలను క్వీన్స్వీప్ చేయాలని అధికార బీజేపీ పావులు కదుపుతుండగా.. కమ
వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మోసం చేసింది.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు వారిని ప్రజలు నమ్మడం లేదని దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నారని మాజీ స్పీకర్ పోచారం శ్
రాష్ట్రంలో మే 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు సోమవారం సాయంత్రం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. 17 స్థానాలకుగాను 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక ఊహించని విధంగా అభ్యర్థులు భారీ సంఖ్యలో బరిలో నిలిచారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాల్లో కలిపి 50 మంది అభ్యర్థులు పోరులో ఉన్నారు. మహబూబ
ఖమ్మం జిల్లా రైతుల వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టుకు ఆయువుపట్టుగా ఉన్న గోదావరి నదిని కేంద్రంలోని బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ఎత్తుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి �
కడియం శ్రీహరి మోసగాడని, అరూరి రమేశ్ మా యగాడని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకు బుద్ధి చెప్పేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధ్దంగా ఉండాలని పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్ కు మార్
“మళ్లేసుడు కాదు.. ఇప్పుడే ఎలచ్చన్ పెట్టుర్రి. ఇప్పుడే తెలంగాణ పార్టీ గెలుస్తది. మిషన్ల గురించి తెల్వక మోస పోయినం. కేసీఆర్ దేవుడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. మూడు నెలల్లో పొలాలు ఎండిపోయినయి.కర�
హైదరాబాద్పై కాంగ్రెస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నార�