పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల 3న మడికొండకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. ఈ మేరకు బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని బీజేపీ శ్రేణులు శుక్రవారం పరిశీలించారు. అంతకుముందు ఖిలా వరంగల్ల�
కాంగ్రెస్ పార్టీపై బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని, ఎన్ని అబద్ధాలు చెప్పినా వినే స్థితిలో ప్రజలు లేరని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కోహెడలో కరీంనగర్ పార్లమె�
బియ్యం, వంటనూనె, పప్పులు, గోధుమపిండి, చక్కెర, పాలు, ఆలుగడ్డ, చింతపండు ఇలా అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేంద్రం చమురు రేట్లను పెంచితే, దాని దెబ్బ వ్యవసాయ పెట్టుబడి, రవాణా వ్యవస్థపై పడింది. తద్వారా ఆ ప్ర�
‘పజ్జన్న అంటే అషామాషీ కాదు.. ఎల్లవేళలా ప్రజా గొంతుకై నిలబడే వ్యక్తి.. పద్మారావు కాడికి పోతే సమస్య ఎలాంటిదైనా పరిష్కారం చూపుతాడన్న నమ్మకం నియోజకవర్గ ప్రజల్లో ఉన్నది. ఇప్పుడు ఆ నమ్మకాన్నే హైదరాబాదీ బిడ్డగ�
సిద్దిపేట, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ గురువారం నిర్వహించిన సభలు జనం లేక వెలవెలబోయాయి. వేదికలపై నేతలు ఫుల్లుగా ఉన్నా.. సభా ప్రాంగణాలు జనం లేక బోసిపోయాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిద్దిపేట సభకు
కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేయడమే ఆ పార్టీ విధానమని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ విధానాన్నే బీజేపీ అమలు చేస్తోందని విమర్శించారు. గ
లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ శుక్రవారం జరగనుంది. 13 రాష్ర్టాల్లోని 89 లోక్సభ స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ సహా కేరళలోని మొత్తం 20 లోక్సభ �
Amit Shah | తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు. సిద్దిపేటలో గురువారం నిర్వహించిన బీజేపీ విశాల జనసభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
KCR | పదేండ్ల బీజేపీ పాలనలో ఏ వర్గానికి అయినా న్యాయం జరిగిందా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. సూర్యాపేట రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా, సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ వంటి పెద్
BJP | పెద్దపల్లి(Peddapally) జిల్లా బీజీపీ(BJP) పార్టీలో ఆదిపత్య పోరు కొనసాగతున్నది. ఎన్నికల నామినేషన్ సందర్భంగా తమ నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బీజేపీ నేతలు బహాబాహీకి దిగారు.
రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుపొందడంపై గురిపెట్టిన బీజేపీ (BJP).. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. వారిలో అటుఇటుగా సగం మంది బీఆర్ఎస్ నుంచి వెళ్లినవారే ఉన్నారు. తాజాగా పెద్దపల్లి టికె�
ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, అమేథీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు తన అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ కూడా రాయ్బరేలీలో తన అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో తన సిట్టింగ్ స్థానమైన పిలిబ�
రాజస్థాన్లోని బన్స్వారా-దుంగార్పూర్ ఎస్టీ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల పోరు విచిత్రంగా మారింది. గిరిజనులు అధికంగా నివసించే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన సొంత అభ్యర్థికి ఓటు వేయవద్దని ప్రజ�
ఒడిశా రాజకీయాల్లో లుంగీల లొల్లి నడుస్తున్నది. లోక్సభ ఎన్నికలతో పాటు ఒడిశా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ ఓటర్లను ఉద్దేశ�