దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్, గారడీ మాటలు చెప్పే బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. తీహార్ జైలులో ఉన్న తన భర్తను హత్య చేయడానికి కుట్ర జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చే
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. తనకు, తన మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి రక్షణ లేదన్నారు.
దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్, గారడీ మాటలు చెప్పే బీజేపీలకు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు.
వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. వయనాడ్ కాంగ్రెస్ కమిటీ జిల్లా కార్యదర్శి పీఎం సుధాకర్ ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఇన్చార్జి రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆదివారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ఆధ్వర�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి త్వరలోనే బీజేపీకిలోకి వస్తారని ఆ పార్టీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం మీడియాతో ఆయన మాట్లా�
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో రాజస్ధాన్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించిందని రాష్ట్రంలో 25 ఎంపీ స్ధానాలను బీజేపీ గెలుచుకుంటుందని కేంద్ర మంత్రి కైలాష్ చౌధరి పేర్కొన్నారు.
కేరళలోని తిరువనంతపురం లోక్సభ నియోజకవర్గం ఇప్పడు అందరి దృష్టికి ఆకర్షిస్తున్నది. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ గత మూడు పర్యాయాలుగా గెలుస్తూ వస్తున్న ఈ స్థానంలో ఈ సారి ఎలాగైనా గెలువాలని బీజేపీ గట్ట
కేంద్రంలోని బీజేపీ సర్కారు తలపెట్టిన గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు తెలంగాణ పాలిట మరో పోతిరెడ్డిపాడులా మారుతుందా? శ్రీశైలం నుంచి చెన్నైకి తాగునీటి సరఫరా పేరిట కృష్ణా జలాలను యథేచ్ఛగా దోపిడీ చ
రాజ్యాంగం భగవద్గీతేమీ కాదని, జాతి ప్రయోజనాల కోసం దాన్ని మారిస్తే తప్పేంటని కేంద్ర జల్శక్తి మంత్రి, బీజేపీ సీనియర్ నేత గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.
‘నా బాగోతం చెప్తాడట ఈ యన.. దమ్ముంటే రా.. ఏ చౌర స్తా కొస్తావో రా.. నేను కూడా వస్తా.. నీ బాగోతం చెప్తానో.. నా బాగోతం చెప్తావో రా.. రెడీగా ఉన్నా.. నువ్వు మాట్లాడిన పాలమూరులోని తెలంగాణ చౌరస్తాకి వస్తావా?’.. అంటూ ముఖ్యమం�
మెదక్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేవని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు.