రోడ్డు యాక్సిడెంట్లు చాలా చోట్ల జరుగుతుంటాయి. అందుకే వాహనాలపై వెళ్లేటప్పుడు నిదానంగా వెళ్లాలని చెప్తుంటారు. కానీ కొందరు ఆ మాటలు పట్టించుకోరు ఇష్టం వచ్చినట్లు బైకులు నడుపుతూ తమ ప్రాణాలకే కాకుండా.. ఇతరుల
35 ట్రాఫిక్ చలాన్లు ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుడి నుంచి ట్రాఫిక్ పోలీసులు రూ.8,125 వసూలు చేశారు. కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్సై రాజేందర్ స్థానిక పోస్టాఫీస్ వద్ద ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమ�
Jaipur check post | మంచిర్యాల జిల్లా జైపూర్ చెక్పోస్టు (Jaipur check post)వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చెక్ఫోస్ట్ సమీపంలో ఓ బైక్ను లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకు
Suryapet | సూర్యాపేట (Suryapet) జిల్లాలోని మునగాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని తాడ్వాయిలో వేగంగా దూసుకొచ్చిన బైకు అదుపుతప్పి బర్రెలను గుద్దింది.
Kukatpally | కూకట్పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూకట్పల్లిలోని సాయిబాబానగర్లో బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు.
పెద్దపల్లి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను ఓ లారీ ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు.. పెద్దపల్లి మండలం అందుగులపల్లి వద్ద లారీ బైక్ను ఢీ కొట్టడంతో రామగుం�
Madhapur | మాదాపూర్లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు తమ కారును వేగంగా నడుపుతూ మాదాపూర్ సాయినగర్లో బైకును ఢీకొట్టారు.
Manuguru | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మణుగూరులో (Manuguru) వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ బైకును వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు యువ�
హ్యాం డిల్ లాక్ లేని ద్విచక్ర వాహనాలను టా ర్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. నిందితుడి వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రంజన్త్రన్ కుమార్
బంజారాహిల్స్,ఏప్రిల్ 10 : అల్లుడి ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను మద్యం మత్తులో దగ్ధం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జగద్గిరిగుట్టకు చెందిన ఎ
దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్..తన వాహన కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 5 నుంచి అమలులోకి వచ్చేలా మోటర్సైకిల్, స్కూటర్ల ధరలను రూ.2 వేల వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటి�
Itikyal | జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల (Itikyal) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని బిచుపల్లి వద్ద జాతీయ రహదారిపై ఓ బైకును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగలించి తప్పించుకు తిరుగుతున్న ఓ పాత నేరస్తున్ని కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి అతని నుంచి 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు