పెద్దపల్లి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను ఓ లారీ ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు.. పెద్దపల్లి మండలం అందుగులపల్లి వద్ద లారీ బైక్ను ఢీ కొట్టడంతో రామగుం�
Madhapur | మాదాపూర్లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు తమ కారును వేగంగా నడుపుతూ మాదాపూర్ సాయినగర్లో బైకును ఢీకొట్టారు.
Manuguru | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మణుగూరులో (Manuguru) వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ బైకును వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు యువ�
హ్యాం డిల్ లాక్ లేని ద్విచక్ర వాహనాలను టా ర్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. నిందితుడి వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రంజన్త్రన్ కుమార్
బంజారాహిల్స్,ఏప్రిల్ 10 : అల్లుడి ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను మద్యం మత్తులో దగ్ధం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జగద్గిరిగుట్టకు చెందిన ఎ
దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్..తన వాహన కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 5 నుంచి అమలులోకి వచ్చేలా మోటర్సైకిల్, స్కూటర్ల ధరలను రూ.2 వేల వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటి�
Itikyal | జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల (Itikyal) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని బిచుపల్లి వద్ద జాతీయ రహదారిపై ఓ బైకును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగలించి తప్పించుకు తిరుగుతున్న ఓ పాత నేరస్తున్ని కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి అతని నుంచి 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు
మధ్యస్థాయి ప్రీమియం బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త మోడల్ స్క్రామ్ 411ను పరిచయం చేసింది. ప్రారంభ ధర రూ.2.03 లక్షలుగా నిర్ణయించిం
Accident | సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Accident) నలుగురు మృతిచెందారు. జాతర వెళ్తుండగా ఇద్దరు, మద్యంమత్తులో కారు నడపడంతో మరో ఇరువురు అక్కడికక్కడే మరణించారు.
వరంగల్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన వరంగల్- ఖమ్మం హైవేపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఖిలా వరంగల�
Medchal | మేడ్చల్ (Medchal) జిల్లాలో అర్ధరాత్రి జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. నగర శివార్లలోని దూలపల్లిలో బైకును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై
ములుగు : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంగపేట మండలంలోని కమలాపురం- ఏటూరునాగారం రహదారి పై ఇసుక లారీ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. జీడి వాగు వద్ద ద
Challans | 70 సీట్లలో మూడు వందల మంది ప్రయాణికులతో వెళ్లే రైలుకు ఎలాంటి చాలాన్లు ఉండవు. మరి బైక్పై ముగ్గురు వెళ్తే మాత్రం చాలాన్ ఎందుకు’ అని సుహేల్దేవ్ భారతీయ సమాజ్వాదీ పార్టీ ( SBSP) అధినేత ఓపీ రాజ్భర్