రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి బస్వరాజ్పల్లికి చెందిన పైసా నవీన్(22), అదే జిల్లా బుద్దారం గ్రామానికి చెందిన అడ్డూర�
నగరంలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను తస్కరించి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ సునీతరెడ్డి తెలిపిన �
హంగేరికి చెందిన ప్రీమియం బైకుల తయారీ సంస్థ కీవే..దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. కే-లైట్ 250 వీ మోటర్సైకిల్ మోడల్ను మంగళవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.2.89 లక్షలు(ఎక్స్షోరూం)గా నిర్ణయ�
ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి సల్ప గాయాలైన ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం కాలనీ సుం�
రోడ్డు యాక్సిడెంట్లు చాలా చోట్ల జరుగుతుంటాయి. అందుకే వాహనాలపై వెళ్లేటప్పుడు నిదానంగా వెళ్లాలని చెప్తుంటారు. కానీ కొందరు ఆ మాటలు పట్టించుకోరు ఇష్టం వచ్చినట్లు బైకులు నడుపుతూ తమ ప్రాణాలకే కాకుండా.. ఇతరుల
35 ట్రాఫిక్ చలాన్లు ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుడి నుంచి ట్రాఫిక్ పోలీసులు రూ.8,125 వసూలు చేశారు. కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్సై రాజేందర్ స్థానిక పోస్టాఫీస్ వద్ద ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమ�
Jaipur check post | మంచిర్యాల జిల్లా జైపూర్ చెక్పోస్టు (Jaipur check post)వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చెక్ఫోస్ట్ సమీపంలో ఓ బైక్ను లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకు
Suryapet | సూర్యాపేట (Suryapet) జిల్లాలోని మునగాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని తాడ్వాయిలో వేగంగా దూసుకొచ్చిన బైకు అదుపుతప్పి బర్రెలను గుద్దింది.
Kukatpally | కూకట్పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూకట్పల్లిలోని సాయిబాబానగర్లో బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు.
పెద్దపల్లి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను ఓ లారీ ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు.. పెద్దపల్లి మండలం అందుగులపల్లి వద్ద లారీ బైక్ను ఢీ కొట్టడంతో రామగుం�
Madhapur | మాదాపూర్లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు తమ కారును వేగంగా నడుపుతూ మాదాపూర్ సాయినగర్లో బైకును ఢీకొట్టారు.
Manuguru | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మణుగూరులో (Manuguru) వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ బైకును వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు యువ�