Begumpet | బేగంపేటలో లారీ ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. శుక్రవారం ఉదయం బేగంపేట కట్టమైసమ్మ ఆలయం వద్ద లారీ ఓ బైకు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: చిప్ల కొరతతో వాహన సంస్థలు అల్లాడుతున్నాయి. సెమికండక్టర్ల కొరతతో గత కొన్ని నెలలుగా అమ్మకాలు పడిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలకు నవంబర్లోనూ పరిస్థితి ఏమి మారలేదు. కార్ల తయా
బంజారాహిల్స్ : నగరానికి కొత్తగా వచ్చిన తనకు ఆశ్రయం ఇచ్చిన స్నేహితుడి ఇంటికి కన్నం వేసి ఉడాయించిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రహ్మత్నగర్లో న�
న్యూఢిల్లీ : యమహా ఇండియా ఆర్15 వీ3 న్యూవెర్షన్ను సింగిల్ సీట్తో యూనిబాడీ పేరిట లాంఛ్ చేసింది. ఈ బైక్ రూ 1.57 లక్షలకు (ఎక్స్షోరూం) అందుబాటులో ఉంటుంది. రేసింగ్ బ్లూ కలర్లో లభించే ఈ బైక్ స్టాండర్డ్
న్యూఢిల్లీ, నవంబర్ 1: రూ.15 వేల కోట్ల విలువైన ‘బైక్ బోట్’ కుంభకోణంపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బైక్ బోట్ అనేది యూపీ కేంద్రంగా వెలసిన సంస్థ. సంజయ్ భాటి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా మరో 14 మందితో కల
Crime news | ట్రాక్టర్ బైక్ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన వెల్దుర్తి మండలం మండలం ఆరెగూడెం గ్రామ శివారు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో గురువారం చోటుచేసుకుంది.
Labour | జిల్లాలోని కొత్తకోట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని విలియన్కొండ వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఒకరు మృతిచెందగా
అబ్దుల్లాపూర్మెట్ | హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగురోడ్డు సమీపంలో 65 నంబర్ జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న బైక్ పైనుంచి
Asifabad | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రెబ్బనలో ఓ బైకును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు