వరదలో చిక్కుకున్న బైక్ | నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామం వద్ద బైక్ పై వెళ్తున్న తల్లీకొడుకులు వరద నీటి ప్రవాహంలో కొట్టుకు పోతుండగా వారిని స్థానిక యువకులు కాపాడారు.
చౌటుప్పల్ | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై ధర్మోజీగూడెం వద్ద ఓ బైక్ను లారీ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువ
Accident | కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును బొలెరో వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలతోపాటు కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు.
బైక్ను ఢీ కొట్టిన లారీ వ్యక్తి మృతి | బైక్పై వెళ్తున్న దంపతులను లారీ ఢీ కొట్టడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ మెహిదీపట్నంలో రేతిబౌలి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోట�
Traffic violation | ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై పుణె ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టి.. చర్యలు తీసుకుంటున్నారు. ఓ ద్విచక్ర వాహనదారుడు తన బైక్ను నాన్ పార్కింగ్ జోన్లో పార్క్ చేసి వెళ్లిప�
ముంబై: సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు నిషేధిత ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను వాహనంపైకి ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలిస్తారు. అయితే బైక్తోసహా వాహనదారుడిని కూడా ట్రాఫిక్ ట్రాలీపైకి ల�
నర్సాపూర్| జిల్లాలోని నర్సాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని పెద్దచింతకుంటలో ఓ బైకును ఆటో ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు.
మేడ్చల్| హైదరాబాద్: మేడ్చల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ వద్ద జాతీయ రహదారిపై మోటార్ సైకిల్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వారిలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డార�
రాజ్కోట్: పెట్రోల్ బైక్లు తెలుసు. డీజిల్తోనూ నడిచేవి కొన్ని ఉన్నాయి. కరంటుతో నడిచే ఈ-బైక్లూ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ మూడు ఆప్షన్లు ఉన్న కొత్త తరహా బైక్ను గుజరాత్ విద్యార్థులు అభివృద్ధి �
బైక్ను ఢీకొట్టిన టిప్పర్| హైదరాబాద్ శివార్లలోని పటాన్చెరూలో రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద ఓ బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో మొటర్ సైకిల్పై వెళ్తున్న ఇద్దరు అక్కడి
మైలార్దేవ్పల్లి| నగరంలోని రాజేంద్రనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైలార్దేవ్పల్లి వద్ద శనివారం అర్ధరాత్రి సిమెంట్ రెడీమిక్స్ లారీ ఓ బైక్ను ఢీకొట్టింది. దీంతో మోటారుసైకిల్పై వెళ్తున్న ము�
గద్వాల| జోగులాంబ గద్వాల జిల్లాలోని గోన్పాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గోన్పాడు వద్ద తండ్రీ, కొడుకులు వెళ్తున్న బైక్ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదేండ్ల బాలుడు అక్కడికక్కడే మరణించాడు. తండ్రికి �