నల్లగొండ: జిల్లాలోని మర్రిగూడెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. బైక్ అడిగినందుకు తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని లెంకలపల్లికి చెందిన వెంకటయ్య, శ్రీశైలం తండ్రీ కొడుకులు. శ్�
మెదక్ : బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ మహిళ పుస్తెలతాడును అపహరించుకు పోయిన సంఘటన చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మటం అనిత అనే మహ